Home » who chief scientist
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మంకీపాక్స్ గురించి మాట్లాడారు. ఇదొక వేకప్ కాల్ లాంటిదని, ఎందుకంటే ప్రాణాంతక వ్యాప్తి జరగకుండా ఉండేందుకు మనల్ని
ప్రపంచాన్ని గత రెండేళ్లకుపైగా కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో విరుచుకుపడుతున్నాయి.
వాక్సిన్ మిక్సింగ్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ మిక్సింగ్ ఓ ప్రమాదకర ట్రెండ్ (dangerous trend) మారుతుందంటూ అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో కరోనా సంక్రమణ మరియు మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. భారత్ లో ఉన్న డబుల్ మ్యూటెంట్ వైరస్
COVID-19 Herd Immunity Unlikely In 2021 Despite Vaccines : ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా 2021 ఏడాదిలో హెర్డ్ ఇమ్యూనిటీ చేరుకోనే అవకాశమే లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రమే వ్యాక్సిన్లతో హెర్డ్ ఇమ్యూనిటీ ల�
యావత్ ప్రపంచం కరోనాతో పోరాడుతోంది. మహమ్మారిని కట్టడిచేసేందుకు మందులను కూడా తయారు చేసి ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా వ్యాక్సిన అందుబాటులోకి వస్తుందంటూన్నారు.అయినా కానీ కరోనా కష్టాలు ఇంకో సంవత్సరం పాటు తప్పదని �