Home » who
కరోనాకి విరుగుడుగా భారత్ లో తయారవుతున్న నాజల్ వ్యాక్సిన్స్(ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చేవి) అందుబాటులోకి వస్తే.. కరోనా నుంచి చిన్నారులను రక్షించడంలో అవి 'గేమ్ ఛేంజర్'లా పనిచేయవచ్చునని శనివారం ఓ ఇంటర్వ్యూలో WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ సైంటి
కొవిడ్ పై పోరాటంలో వ్యాక్సిన్లు త్వరితగతిన రెడీ చేయాలని సీరం సంస్థకు డబ్ల్యూహెచ్ఓ గుర్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కు ఉన్న డిమాండ్కు తగ్గట్లు ప్రొడక్షన్ లేకపోవడం
ఎక్కువ పని గంటలతో ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందా? గుండె జబ్బులు వస్తాయా? మరణం తప్పదా? అంటే అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్ వో అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సాధారణ పని గంటల కంటే అధికంగా పని చేసే ఉద్యోగుల్లో గుండె జబ్బు
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కరోనా టీకా తీసుకున్నాడు. కరోనావైరస్కు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్..
కరోనా చికిత్సలో ఐవర్ మెక్టిన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఓ కొత్త జబ్బుపై ఉన్న మందులను వినియోగించాల్సి వచ్చినప్పుడు ఔషధ భద్రత, సమర్థత చాలా ముఖ్యమంది. కరోనాకు ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని సూచిస్తోంది. క్లినిక
అభివృద్ధి చెందిన దేశాలు తమ దగ్గరున్న మెరుగైన వైద్య సదుపాయాలతో కరోనా మహమ్మారిని కొంతవరకు వేగంగా కట్టడి చేయగులుగుతున్నాయి. కానీ పేద దేశాలు మాత్రం ఈ వైరస్ను కట్టడి చేయలేక విలవిల్లాడిపోతున్నాయి. తమ దేశ ప్రజలకు కనీస సౌకర్�
చైనాకు పెద్ద ఉపశమనమే లభించినట్లు అయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శుక్రవారం సినోఫార్మ్ కొవిడ్-19కు అప్రూవల్ ఇచ్చింది. పలు దేశాల్లో..
కరోనా వ్యాక్సిన్ను పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్న భారత్.. పలు దేశాలకు దాన్ని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్కు ఆయా దేశాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి. ఇటీవలే కెనడాకు కూడా వ్యాక్సిన్ పంపింది ఇండియా. దీంతో కెనడాల
hearing problem by 2050 : WHO..వినికిడి సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అంటువ్యాధులు, శబ్దకాలుష్యమే అంటున్నారు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య పెరుగుతోంది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో ప్రతీ నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడతారన
who alerts six african countries ebola: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కబళిస్తున్న వేళ.. మరో మహమ్మారి ముంచుకొస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ప్రాణాంతక ఎబోలా(Ebola) వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గినియాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే ఐదుగురు చనిపోయారు. ఆఫ్రికాలోన