Home » who
‘పరిశోధనలో ఉన్న కరోనా వేరియంట్’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం.. దీని స్పైక్ ప్రొటీన్లో ఎల్452క్యూ, ఎఫ్490ఎస్ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంకా వ్యాక్సిన్లు తీసుకోని వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. టీకాలు తీసుకోని వారే ఎక్కువగా కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బారినపడుతున్నట్టు డబ్ల్యూహెచ్ వో తెలిపింది.
గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్.. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మరింత ప్రమాదకరంగా మారతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు వెల్లడించింది.
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసి, తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్’ టీకాకు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్- ఈయూఎల్) సంపాదించే దిశగా కీలక ముందడుగు పడింది.
దేశంలో కరోనా థర్డ్ వేవ్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఢిల్లీ ఎయిమ్స్ కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. థర్డ్వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉండదని తెలిపింది. పిల్లల్లో ఇప్పటికే అధిక సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించింది.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
Chinese govt: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారులను చైనీస్ ప్రభుత్వం మానిప్యులేట్ చేసిందని అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్ అంటున్నారు. వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ల్యాబొరేటరీ నుంచే కొవిడ్-19 వచ్చిందన�
ఇండియన్ వేరియంట్ అంటూ ఓ కరోనా వైరస్ వేరియంట్ను సంబోధించడంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ కొత్త కరోనా వేరియంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO).
అత్యవసర అనుమతుల కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పలు దేశాల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి యత్నిస్తున్న భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అవసరమైన 90శాతం పత్రాలు అందజేసింది. జూన్ నాటికి మిగిలిన పత్రాలు సమర్పిస్తామంది. దీ�
2020 నుంచి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి 2021లో మరింత మహమ్మారిగా రూపుదాల్చింది. 2020 మొత్తం ఏడాదిలో కంటే ఈ ఒక్క ఏడాదిలోనే అత్యంత ఎక్కువ కొవిడ్ కేసులు నమోదయ్యాయి.