Home » who
కోవిడ్-19 ఆనవాళ్లను గుర్తించేందుకు మరోసారి WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ)విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని యూఎస్ మీడియా రిపోర్ట్ చెబుతోంది. దాదాపు 20మంది సైంటిస్టులతో కూడిన
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మానవాళిని వెంటాడుతూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా మహమ్మారి ముప్పు మాత్రం తొలగడం లేదు. కొత్త రూపాల్లో ఈ వైరస్ విరుచుకుపడుతూనే ఉంది
దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్. కాగా, ఈ టీకాకు ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నుంచి అత్యవసర వినియోగం గుర్తింపు (ఎ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రక్తపోటు (బీపీ)కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకనుంచి 140/90 లోపు ఉంటే సాధారణమని వెల్లడించింది.
మార్కెట్లోకి నకిలీ కోవిషీల్డ్ టీకాలు
ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిషీల్డ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయని డబ్ల్యూహెచ్ వో హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా మెలగాలని సూచించింది.
కరోనావైరస్ అత్యంత ప్రభలబోతుందని, డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య జాతిగా మారబోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది.
కరోనా కష్టాలే కాదు.. కనుమరుగైపోయిందనుకుంటున్న మరో వైరస్ తిరగబడింది. మార్బర్గ్ వ్యాధి మళ్లీ వెలుగుచూసి ప్రాణాలను బలిగొంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
మార్ బర్గ్ వ్యాధి సోకిన వారిలో విపరీతమైన జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. వ్యాధి నిరోధానికి గాను ఇప్పటి వరకు ఎలాంటి టీకాలను కనుగొనలేదు.
ఇందులో భాగంగానే కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించలేకపోతున్న దేశాలకు చేయూత నందించాలని చైనా నిర్ణయించింది.