Home » WiFi
దీంతో ఆదాయం కూడా వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.
ఇంటర్నెట్ ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటిలోనూ వాడుకుంటున్న పరిస్థితి, ఇది ప్రతిఒక్కరి అవసరంగా మారిపోయింది.
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 217పట్టణాల్లో ఉచిత వైఫై సౌకర్యం కల్పించబోతోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో మొత్తం 75జిల్లా ప్రధాన కార్యాలయాలతో పాటు 17 మునిసిపల్ కార్పొరేషన్లు ఉంటాయి.
త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ప్రజలకు మరో బంపరాఫర్ ప్రకటించింది ఆప్ సర్కార్. గత నెలలో బస్సుల్లో మహిళలు టిక్కెట్లు లేకుండా ప్రయానం చేసే విధానానన్ని అమల్లోకి తెచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు ఉచిత వైఫై అందిస్తామంటోంది. �
అన్నీ భారతీయ రైళ్లలో ఉచిత వైఫై సర్వీసును అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రాబోయే నాలుగేళ్లల్లో ఇది పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. స్వీడన్ పర్యటనలో ఉన్న పియూష్ గోయల్ మాట్లాడుతూ..ఇప్పటివరక�