Home » win
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు ఆ పార్టీ నేత చెలమల కృష్ణారెడ్డి. ఈ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన తాజాగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
భారతీయ రైల్వే నుంచి రూ.20 కోసం ఓ లాయర్ చేసిన 22 ఏళ్ల న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఏడాదికి 12% వడ్డీతో పాటు రూ.20 రీఫండ్ ఇవ్వాలని, అదేవిధంగా రూ.15 వేల పరిహారం అందించాలని రైల్వే అధికారులను కోర్టు తాజాగా ఆదేశించింది.
ఈ సమస్యపై ప్రత్యర్థి లిజ్ ట్రూస్కు సునాంక్కు మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. కొద్ది రోజులుగా ఇదే సమస్య మీద ఇరు వర్గాలు తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. కాగా, రిషి మాట్లాడుతూ ప్రజలకు పన్ను తగ్గింపులపై లిజ్ హామీ ఇచ్చారని అయితే ఇది ధన
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. బ్యాడ్మింటన్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ కు గోల్డ్ మెడల్ దక్కింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష�
కామన్వెల్త్ గేమ్స్లో భారత షట్లర్ పివి.సింధు చరిత్ర సృష్టించారు. బ్యాడ్మింటన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఉమెన్స్ సింగిల్స్లో సింధుకు గోల్డ్ మెడల్ దక్కింది. సింగిల్స్ లో సింధుకు తొలిసారి గోల్డ్ మెడల్ లభించింది.
రెండో వన్డేలోనూ ఇండియా అద్భుత విజయం సాధించింది. చివర్లో అక్షర్పటేల్ దంచికొట్టడంతో భారత్ ఈ మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2-0తేడాతో సిరీస్ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. అక్షర్పటేల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవా�
రెండో ప్రపంచయుద్ధంలో నాజీలకు పట్టిన గతే యుక్రెయిన్ కు పడుతుంది..1945 రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ సైన్యాన్ని సోవియట్ సైన్యం ఓడించినట్టే, ఉక్రెయిన్ను ఓడించాలని రష్యా సైనికులకు పిలుపునిచ్చారు రష్యా అధ్యక్షడు పుతిన్..
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్ లో థాయ్లాండ్ క్రీడాకారిణి బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్పై పీవీ సింధు విజయం సాధించారు. 49 నిమిషాల్లోని పీవీ సింధు ఆటను ముగించింది.
'మా' అధ్యక్షుడు సీనియర్ నటుడు నరేష్.. తాను సపోర్ట్ చేసిన మంచు విష్ణు కచ్చింగా గెలుస్తారనే ధీమాను వ్యక్తం చేశారు.
2021 ఏడాదికిగాను రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది.