Home » win
Panchayat Election Results : ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరింది. ఇప్పటికే చాలా చోట్ల ఫలితాలు వెలువడగా.. మిగిలిన చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పార్టీ రహితంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మద
Over 90 years old farm protest Delhi : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎంతో మంది రైతన్నలు ఢిల్లీ సరిహద్దుల వెంబడి గడ్డకట్ట చలిలో బైఠాయించి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల్లో వయస్సు మ�
Nagarjuna Sagar by-election? : ఒకప్పుడు తమ కంచుకోట అని చెప్పుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పేరుకు పెద్ద పెద్ద నేతలు ఉన్నా.. పార్టీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. గత శాసనసభ ఎన్నికలు మొదల�
Pawan Kalyan praise BJP : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బీజేపీ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం (డిసెంబర్ 5, 2020) మీడియాతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పులిలా పోరాడారని ప్రశంసించారు. బండి సంజయ
GHMC election results : గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో ఎంఐఎం హవా కొనసాగుతోంది. 13 డివిజన్లలో విజయం సాధించింది. టోలీచౌకీలో అయేషా, నానల్ నగర్ లో నసీరుద్దీన్, సంతోష్ నగర్ లో ముజాఫర్ హుస్సేన్, రియాసత్ నగర్ లో ముస్తాఫా బేగ్, దూద్ బౌలిలో మహ్మద్ సలీమ్, రాంనాస్ పురాలో
GHMC elections counting : గ్రేటర్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. హైదర్ నగర్, రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది. హైదర్ నగర్ డివిజన్ లో అభ్యర్థి నార్నే శ్రీనివాసరావు విక్టరీ పొందారు. రంగారెడ్డి నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ్ శేఖర్ గెల�
TRS win mettuguda : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం బోణీ కొట్టాయి. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపొంది. ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ విక్టరీ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శిరిషారెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస�
Owaisi’s MIM wins 5 seats in bihar బీహార్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ సత్తా చాటింది. ఐదు స్థానాల్లో విజయం సాధించిన ఏఐఎంఐఎం…మహాకూటమి ఓటమిలో తనవంతు పాత్ర పోషించింది. 5స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకోవటం ద్వారా హైదరాబాద్ బయటా కీలకంగా మారుతోందని చాటి చెప్పింద�
Mumbai beats Delhi to win record fifth title ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్స్ లో 5 వికెట్ల తేడాతో ముంబై గెలిచింది. రోహిత్ 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథాన నడిపించాడు. 157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన
Pawan Kalyan congratulates : దుబ్బాకలో బీజేపీ గెలుపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు అభినందనలు తెలిపారు. బీజేపీపై, పార్టీ రాష్ట్ర నాయకత్వంపైన ప్రజల విశ్వాసానికి దుబ్�