Home » WINES
డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి
మందుబాబులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19, గురువారం నుంచి పెరిగిన మద్యం ధరలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
good news for liquor lovers: కేంద్ర ప్రభుత్వం త్వరలో పలు విదేశీ బ్రాండ్ల మద్యంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించే యోచన చేస్తోంది. యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న మద్యంపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని సగానికి తగ్గించనుంది. ప్రస్తుతం విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తులపై 150శాతం �
ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగాయి. కేటుగాళ్లు ఆన్ లైన్ వేదికగా ఘరానా మోసాలకు
జనతా కర్ఫ్యూ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కోవిడ్ – 19 (కరోనా ) వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో జనాలు ఉరుకులు..పరు�
తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రారంభమైంది. అక్టోబర్ 18వ తేదీ ఉదయం రాష్ట్రంలోని ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా జరుగుతోంది. ఆయా సెంటర్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో అధ
హైదరాబాద్ : ట్యాంక్బండ్లో దూకి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న తల్లి..బిడ్డలను లేక్ పోలీసులు కాపాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్న పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం చో�