Home » with draw
సంక్షోభంలో చిక్కుకున్న ప్రయివేటు రంగ సంస్థ యస్ బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ బ్యాంక్ ఖాతాదారులు తమ డిపాజిట్ల నుంచి రూ.50,000 మించి నగదు ఉపసంహరించుకోవడానికి వీలు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకంటే ఎక్
అమెరికా, తాలిబన్ మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం నిబంధనలను తాలిబన్లు పూర్తిగా
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఏడాది 2020 నుంచి కొత్త విధానం తీసుకురానుంది. అదే OTP. ఇకపై SBI ఏటీఎంలలో డబ్బు డ్రా
ఏసీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తెలివి తక్కువ నిర్ణయాలతో తన శ్రమ వృథా అయిందన్నారు. విశాఖలో వేల ఉద్యోగాలు పోయాయని వాపోయారు.
తిరుపతి: తన పేరును పోలిన పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్ధిపై బెదిరింపులకు పాల్పడ్డారు వైసీపీ నాయకులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ సీటుకు కె.భాస్కర్రెడ్డి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. చంద్రగిరి నియోజక వర్గంలో�