Home » Within 24 Hours
ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురువింద గింజలు తిని బాలుడు మృతి చెందాడు. 24 గంటల్లోనే అతను మరణించాడు. అతడి ఏడేళ్ల సోదరుడిని గంగారం ఆస్పత్రి డాక్టర్లు వైద్యం చేసి రక్షించారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ వెంటనే డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యువతి కాకినాడలో ఉందని తెలుసుకున్నారు.
వెస్ట్ బెంగాల్ కు చెందిన భారత్ ఫుట్ బాల్ మాజీ క్రీడాకారుడు మెహ్తాబ్ హుస్సేన్ యూటర్న్ తీసుకున్నాడు. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. బీజేపీలో చేరి 24 గంటలు కూడా గడవకముందే పాలిటిక్స్ నుంచి క్విట్ కావడం సంచలనంగా మారింది. భారత ఎక్స్ పుట్ బాలర్ �