Home » Woman
మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను కాపాడుతోంది. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు సేఫ్ గా
మార్చి8(అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు)నుంచి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోడీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుక
ఎన్నో సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు..కానీ వారి ప్రేమకు శుభం కార్డు పడలేదు. దీంతో..అనివార్య కారణాల వల్ల వారు విడిపోయారు..పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి వివాహం చేసే పిల్లలున్నారు..యాదృచ్చికంగా…ఆ వ్య�
సాధారణంగా పిల్లల విషయంలో ‘ఇద్దరు వద్దు.. ఒక్కరే ముద్దు’ అనే నినాదం నడుస్తుంది.. చాలామంది దాన్ని పాటిస్తున్నారు కూడా. అయితే కొంతమందికి ఒకే కాన్పులో ఎక్కువమంది పుట్టడం జరుగుతోంది. ఒకే కాన్పులో ఒక్కరిద్దరు లేదా ముగ్గురు పుట్టడం చూస్తుంటాం. �
కరోనా వైరస్ స్టోరీలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చైనా నుంచే కాదు..ఈ మహమ్మారి ఏ దేశంలోనైనా తనంతట తానే విజృంభించే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని ఓ మహిళకి ఇప్పుడు కోవిడ్ 19 వైరస్ సోకడం ఇదే అనుమానాన్ని కలగజేసింది..దీంతో అమెరికాలో హై అ
ఫేస్ బుక్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఫేస్బుక్ చాటింగ్.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైంది.
నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి
శ్రమ, కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించలేనిది ఏదీ లేదంటారు. చాలామంది విషయంలో ఇది ప్రూవ్ అయ్యింది. తాజాగా బ్రిటన్ కు చెందిన 26ఏళ్ల జెన్ అట్కిన్(jen atkin)
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్ లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని.. ఇండియాకు తీసుకురానున్నారు. 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం విమానంలో భారత్కు వస్తునట్లు జ్యోతి తమ కుటుంబ సభ్యులతో చెప్పడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి �
మహిళలకు రక్షణ కరువైంది. వీధుల్లోనే కాదు.. ఇంట్లోనూ కూడా భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఏ కామాంధుడు ఎటువైపు నుంచి విరుచుకుపడతాడో అనే భయంతో మహిళలు