Home » Woman
కొవిడ్-19 వ్యాక్సీన్ కోసం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భారత్కు చెందిన చంద్ర దత్తా (34) కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్గా ఈమె పనిచేస్తున్నారు. వర్సిట�
కరోనా వైరస్ వ్యాపిస్తున్ని వేళ..దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో కూడా కొన్ని దారుణ ఘటనలు జరుగుతున్నాయి. కన్నుమిన్ను లేకుండా ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకొనేలా కామాంధులు రెచ్చిపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా సొంతూరుకు బయలుదే
అస్సాంలోని ధెమాజీ జిల్లాలో ఓ యువతి దేశీవాలీ పడవలో ఓ బాబుకు జన్మనిచ్చింది. COVID-19 లాక్డౌన్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ లేకుండాపోయింది. దీంతో ఉదయ్పూర్ మేచకీ ప్రాంతం నుంచి గర్భిణీని తీసుకుని బయల్దేరారు. ఆ సమయానికి పక్కనే ఉన్న పఖోరిగిరీ సపోరా ప్రాం
దిశ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఉరి శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నీచ
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మహిళ వింత ఫిర్యాదుతో బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. లాక్డౌన్ విధించిన మార్చి 24 నుంచి తన భర్త స్నానం చేయడం మానేశాడని అంతేకాకుండా సెక్స్ చేయాలని ఫోర్స్ చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. పోలీస్ హెల్ప్ లైన్ వచ�
తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్ సోకింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళను అనారోగ్యం కారణంగా హైదరాబాద్కు
బీహార్ లోని గయా ప్రాంతంలో దారుణం జరిగింది. మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో ఉన్న మహిళను రెండ్రోజుల పాటు రేప్ చేయడంతో అతిగా రక్తస్రావమై మృతి చెందింది. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అనుగ్రహ్ నరైన్ మగ�
కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి గ్రామాలకు వచ్చిన వలస జీవుల లిస్ట్లో తన పేరు రాసినందుకు ఉత్తరప్రదేశ్లోని ఒక ఆర్మీ జవాన్ ఓ మహిళను కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. లాక్డౌన్ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామానికి వచ�
భారత్ లో కరోనా వైరస్(COVID-19) కలవరం పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ(మార్చి-29, 2020) కరోనా సోకిన 40ఏళ్ల మహిళ మరణించింది. భారత దేశంలో ఇవాళ ఉదయం నుంచి ఇది మూడవ కరోనా మరణం. తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులతో శనివారం ముంబైలోని MCGM హాస్పిటల్ లో చేరిన ఆమె ఆదివారం కన్ను�
కరోనా మహమ్మారి..తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తోంది. మానవాళికి పెను ప్రమాదంగా మారిపోయింది. మరోవైపు మానవ సంబంధాలను గుర్తుకు చేస్తోంది. దగ్గరకు చేరుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా..దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. పోలీసులు, వైద్యుల