Home » Woman
లాక్ డౌన్ పీరియడ్ లో బయటకు రావడానికి ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని మాస్క్ లతో, గ్లౌజులతో సిద్ధమవుతున్నారు. లండన్ లోని ఓ మహిళ దీని కోసం వినూత్న ప్రయత్నం చేసింది. జోర
మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా సోకిన ఉజ్జయినికి చెందిన 65ఏళ్ల మహిళ ఇండోర్ లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని MY హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-25,2020)కన్నుమూసింది. ఉజ్జయినిలో ప్రధమిక చికిత్ప తర్వాత ఆమె ఇండోర్ హాస్పిటల్ లో �
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం, ప్రిలిమినరీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ తరహా ఘటనలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
మూడు రోజుల క్రితం ఆగ్రాలోని ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన మహిళకు రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం
అప్పు తీసుకున్న పాపానికి వడ్డీ కోసం వ్యాపారులు వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురు పిల్లల్ని అనాధలుగా మార్చి వేసిన ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం బీరవోలులో చోటుచేసుకుంది. బీరవోలుకు చెందిన రామానుజమ్మ అవసరం కోసం వ�
ఏపీలోని కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ అయింది. కానీ పోటి చేయించేందుకు అర్హత కలిగిన మహిళ లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అప్పటికప్పుడు ఓ వ్యక్తి వేరే ఊరి మహిళతో నిశ్చితార్థం పెట్టుకున్నారు. బుధవారం 11న నామిన�
ఓ యువకుడు పక్కింటి వ్యక్తి భార్యతో పారిపోయాడు. యువకుడి తండ్రి మరణవార్త తెలియగానే తిరిగి ఇంటికి వచ్చారు.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్(Tik Tok) కారణంగా అనర్థాల సంఖ్య పెరుగుతోంది. టిక్ టాక్ క్రైమ్స్ కి అడ్డాగా మారుతోంది. టిక్ టాక్ లో సరదాగా మొదలైన పరిచయాలు