Home » women safety
ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనిపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ రాష్ట్రంలో ప్రతింటికి వెళ్లి మహిళల సెల్ ఫోన్ లలో దిశ యాప్ డౌన్ లోడ్ చేసేలా చూడాలని, ఇది వార్డు వాలంటీర్ల బాధ్యత అని సీఎం జగన్ వెల్లడించారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి కనబర్చాలని, దిశ యాప్ పై పూర్తి చైతన్యం కలిగించాలని అధికారులకు సూచిం�
cm jagan abhayam: ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకొచ్చాయి. అదే అభయం. ఆటోలు, క్యాబ్లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెచ్చాయి. ఆటోలు, క్యాబ్లలో ప్రయాణిం�
వుమెన్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో డ్యాన్స్ ఇరగదీసిన జాన్వీ కపూర్..
శంషాబాద్ లో దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలవరానికి గురి చేస్తున్నాయి.
‘మన ఆడపిల్ల మన బాధ్యత’ అంటూ వినూత్న కార్యక్రమం చేపడుతున్నారు టీమ్ తారక్ ట్రస్ట్..
ప్రమాదంలో ఉన్నవారి కోసం సరికొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. దాని పేరు ‘ఆప్టి సేఫ్’. ప్రమాదం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా రావచ్చు. అందుకే ‘ఆప్టి సేఫ్’ ను అందుబాటులో ఉంచుకుంటే ప్రమాదం నుంచి ఇట్టే బైటపడొచ్చు. ఈ పరికరాన్ని టెలికాం ఎంటర్�
మహిళ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణకు 5,500 మంది మార్షల్స్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నగరంలో ప్రయాణించే బస్సుల్లో మాజీ హోంగార్డులను మార్షల్స్ గా నియమించనున్నామని..సీఎం క