Women

    జగన్ రాఖీ గిఫ్ట్ : ఆగస్ట్ 15న మహిళల పేరుతో 30 లక్షల ఇళ్లపట్టాలు

    August 3, 2020 / 06:40 PM IST

    మహిళా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అమ్మవడి నుంచి ఆసరా వరకు అన్ని పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు కేసుల పరిష్కారమైతే ఆగస్టు 15 వ తేదీ 30 లక్షల మందికి పైగా

    కరోనాను ఖతం చేస్తా :ప్రెషర్ కుక్కర్ ఆవిరితో కూరగాయల్ని కడిగేస్తున్న ఇల్లాలు..

    July 28, 2020 / 12:24 PM IST

    కరోనా వైరస్ వచ్చిన తరువాత ఇంటిపనే కాదు మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు..పండ్లు ఒకటికి పది సార్లు కడుక్కోవటం పెద్ద పనిగా మారిపోయింది. కొంతమంది జాగ్రత్త కోసం ఉప్పునీటితో కడుక్కుంటున్నారు. ఇంత వరకూ బాగానేఉంది. కానీ..ఛాదస్తమో ఏమో తెలీదు గాన

    తల్లితో సహజీవనం, కూతురిపై అత్యాచారం

    July 23, 2020 / 12:36 PM IST

    ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి , ఆమెకు తెలియకుండా ఆమె కూతురుపై కూడా అత్యాచారం చేశాడు. తల్లికి చెపితే … ఇద్దరికీ పెళ్లి చేసేస్తా గొడవ చెయ్యకని చెప్పింది. దీంతో బాధితురాలు దిశ పోలీసు స్టేషన�

    కరోనా పూజలు చేస్తోందని మహిళపై దాడి

    July 16, 2020 / 11:10 AM IST

    కరోనా వైరస్ మనుషుల్లో ప్రాణభీతిని పెంచింది. భగవంతుడా నాకేమి కాకుండా చూడు అని ప్రార్ధించే వాళ్లు ఎక్కువయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే భగవంతడిని వేడుకుంటున్నారు ప్రజలు. కరోనా వైరస్ బారినుంచి కాపాడమని పూజలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగ�

    మరింత మందికి YSR Cheyutha

    July 16, 2020 / 07:14 AM IST

    సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ..దూసుకపోతున్న సీఎం జగన్..మరిన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు. కొన్ని పథకాల్లో మార్పులు చేస్తూ..మరింత మందికి లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. పథకాల్లో YSR Cheyutha పథకం కూడా ఒకటి. దీనిని మరింత విస్�

    ఒక్కొక్కరికి రూ.75వేలు.. జగన్ ప్రభుత్వం మరో కొత్త పథకం

    July 15, 2020 / 03:18 PM IST

    ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం(జూలై 15,2020) జరిగిన కేబినెట్ భేటీలో 22 అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు జగన్ సర్కార్ మరో తీపి కబురు వినిపించింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వెనుకబడిన �

    నేను బతికే ఉన్నా.. నా ఉద్యోగం నాకే ఇవ్వండి

    July 11, 2020 / 08:45 AM IST

    నేను బతికే ఉన్నా.. నా ఉద్యోగం నాకే ఇవ్వండి అంటూ ఓ పారిశుద్ధ్య కార్మికురాలు అర్జీ పెట్టుకోవడం చర్యనీయాంశం అయ్యింది. నెల్లూరు నగరపాలకసంస్థలో ఈ ఘటన చోటచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బతికున్న శాశ్వత పారిశుద్ధ్య కార్మికురాలిని 2012లోనే చనిపోయినట�

    శృంగారం చేస్తుండగా తల్లి చూసిందని యువతి సూసైడ్

    July 7, 2020 / 01:03 PM IST

    తన ప్రియుడితో  శృంగారంలో ఉండగా తల్లి చూసిందని భయపడి ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్దాన్ లో జరిగింది. బుండి జిల్లా జెండోలి ప్రాంతంలోని చోత్రకా ఖేడా గ్రామంలో లో నివసించే 18 ఏళ్ల యువతి ఆదివారం రాత్రి తన ప్రియుడితో శృంగారంలో ఉండగా ఆమె తల�

    కరోనా భయంతో ప్రెగ్నెన్సీ వాయిదా వేస్తున్న మహిళలు

    June 28, 2020 / 05:35 PM IST

    కరోనా.. ఈ వైరస్ పేరు వింటే చాలు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి లక్షల మందిని చంపేసింది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసింది. కంటికి కనిపించని ఈ శత్రువు ఇంకా ఎంతమందిని మంచాన పడేస్తుందో, ప్రాణాలు బలి తీసుకుం�

    సీసీరోడ్ల నిర్మాణం కోసం ఘర్షణ…పోలీసుల లాఠీచార్జ్.. స్పృహ కోల్పోయిన ముగ్గురు మహిళలు

    June 6, 2020 / 06:38 PM IST

    శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చర్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెద�

10TV Telugu News