Home » Women
గ్లోబల్ హెల్త్ 50/50 డేటా ప్రకారం.. కరోనా వైరస్ (Covid-19) మరణాల రేటు మహిళల్లో కంటే పురుషుల్లోనే అత్యధికంగా ఉంటుందని సీఎన్ఎన్ వెల్లడించింది. కొత్త కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన ఇటలీలో కొవిడ్ మరణాల రేటుపై నేషనల్ హెల్త్ ఇన్సిస్ట్యూట్ (the Istituto Superiore di Sanità
వాళ్లిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. క్రమేపి ఆ ప్రేమ బలపడసాగింది. కానీ ఇద్దరూ కలుసుకోలేక పోతున్నారు. ఎందుకంటే ఇద్దరివీ వేర్వేరు దేశాలు. తన ప్రియుడ్ని చూడాలంటే దేశం దాటి వెళ్లాలి. చివరికి తన ప్రియుడ్ని క
మహిళలు లైంగికంగా ప్రేరణకు గురైతే ఆ విషయాన్ని పురుషులు పసిగట్టగలరని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారీ శ్వాస నుండి ఉబ్బిన బుగ్గల వరకు మహిళలు ‘మూడ్’లో ఉన్నప్పుడు శారీరక మార్పులకు లోనవుతారు. లైంగికంగా ప్రేరేపించే, ప్రేరేపించని మహిళలను వా�
అవసరం అలాంటిది మరి.. వయస్సుతో సంబంధమేముంది కావాలనుకున్నది చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓ సూపర్ మార్కెట్లో టాయిలెట్ పేపర్ల కోసం 23ఏళ్ల యువతి, 60ఏళ్ల మహిళ కొట్టుకుని న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు. ఆస్ట్రేలియాలోని �
చిన్న కుటుంబం..చింతలేని కుటుంబం అంటుంటారు. ముగ్గురు వద్దు..ఇద్దరే ముద్దు అని కొన్ని దేశాలు పేర్కొంటుంటాయి. జనాభా దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తుంటాయి. కానీ చాలా మంది మగ సంతానం లేదనో..ఆడ పిల్ల కావాలని అనుకుని..ఎక్కువ మందికి జ
సింగిల్స్ అంటే నో ఇంట్రెస్ట్.. బంతిని బాదితే బౌండరీ.. షాట్ కొడితే సిక్సర్ .. టీమ్ విక్టరీల్లో మేజర్ రోల్.. ఏజ్ మాత్రం జస్ట్ సిక్స్టీన్.. స్ట్రెయిట్గా చెప్పాలంటే.. లేడీ సెహ్వాగ్.. ఇంత ఇంట్రడక్షన్ ఇస్తోంది ఎవరికో తెలుసా… షెఫాలీ వర్మ. వరల్డ్క�
భారత వివాహ వ్యవస్థలో తీరుతెన్నులు మారుతున్నాయి. వంటింటి కుందేళ్లు అని పేరు తెచ్చుకున్న భార్యమణులు బయటకు వచ్చి సంసారాన్ని చక్కబెడుతున్నారు. ఇంతవరకూ ఓకే.. వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత భాగస్వామిని మోసం చేయడంలోనూ తామే ముందంజలో ఉన్నారట. పెళ్లైన
మహిళలపై దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కఠినమైన చట్టాలున్నాయని తెలిసినా..కామాంధులు మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. రోజుకో ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అత్యాచారాలు..ఆపై హత్యలు చేయడం కలకలం రేకేత్తిస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్ ఆర్గనైజర్పై యువకులు �
గుంటూరు జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఓ ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళకు గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన రమాదేవిని చికిత్సనిమిత్తం హాస్పిటల్
సీరియల్ చూడటంలో మునిగిపోయిన ఓ మహిళ.. మంటల్లో చిక్కుకుని మరణించింది.