Women

    10మంది మహిళలను ఒకేసారి నగ్నంగా గదిలో నిలబెట్టి ప్రెగ్నెన్సీ టెస్టులు

    February 21, 2020 / 12:29 PM IST

    సూరత్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన మహిళా ట్రైనీలను వైద్య పరీక్షల పేరుతో గ్రూపుగా నగ్నంగా నిలబెట్టి ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు. ఎస్ఎమ్సీ ఎంప్లాయీస్ యూనియన్ అవివాహితులను కూడా ప్రెగ్నెన్సీ టెస్టు పేరుతో వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్న

    గృహహింసకు గురైన మహిళలు ఈ వ్యాధులతో మరణించే అవకాశం!

    February 17, 2020 / 11:00 PM IST

    గృహహింసకు గురైన మహిళల్లో ఎక్కువగా గుండె జబ్బులు, మధుమేహం.. రెండింటిలో ఏదైనా కారణంతో వారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది. UKలో గృహహింసను ఎదుర్కొన్న మహిళల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం 31 శాతం ఎక్కువగా ఉందని, టైప్-2 డ�

    గిదేం బుద్ధి : బస్సులో మహిళపై కండక్టర్ అసభ్య ప్రవర్తన

    February 17, 2020 / 12:57 PM IST

    ఆడవారు ఒంటరిగా కనిపిస్తే..చాలు..రెచ్చిపోతున్నారు కామాంధులు. చూపులు, చేష్టలతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎన్ని చట్టాలు వస్తున్నా..వీరు మాత్రం మారడం లేదు. ఎక్కడో ఒక చోట..మహిళలపై దారుణాలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ కండక్టర్ చేసిన న�

    ఆర్మీ కమాండ్ పోస్టులకు మహిళలు అర్హులే..శాశ్వత హోదా మంజూరు చేయాలి : సుప్రీం

    February 17, 2020 / 07:57 AM IST

    ఆర్మీలో మహిళా అధికారుల విషయంలో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. వీరికి శాశ్వత కమిషన్ హోదా మంజూరు చేయాలని సూచించింది. వారి శారీరక లక్షణాలకు..హక్కులతో సంబంధం లేదు..మనస్తత్వం మారాలి…నిబంధనలు పురుషుల మాదిరిగానే ఉండాలి..అసమాన

    ఏపీలో 4 కోట్లకుపైగా ఓటర్లు…మహిళలే అధికం

    February 15, 2020 / 03:05 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) తర్వాత ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ శుక్రవారం (ఫిబ్రవరి 14, 2020) విడుదల �

    దిశ యాప్ ఎలా ఉపయోగించాలంటే… 

    February 15, 2020 / 01:45 AM IST

    మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్‌ తీసుకొచ్చింది. ఈ యాప్ తీసుకురావడంతో ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

    పెరుగుతున్న పెళ్లి రుణాలు.. దరఖాస్తు చేసుకున్నవారిలో మహిళలే అధికం

    February 8, 2020 / 02:05 PM IST

    పెళ్లి అనేది జీవితంలో అందరికీ ఒక తీపి జ్ఞాపకం. అందుకే పెళ్ళిళ్లను ఘనంగా నిర్వహిస్తుంటారు. ముంబైతోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పెళ్లి కోసం లోను తీసుకుని వారి సంఖ్య పెరుగుతోంది.

    నమ్మించి నరకం చూపించారు : ఒంగోలు గ్యాంగ్ రేప్ కేసులో వీడిన మిస్టరీ

    January 29, 2020 / 03:37 PM IST

    ఆమెది ప్రేమ వివాహం. కానీ కుటుంబకలహాలతో భర్తకు దూరంగా ఉండేది. కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగించేది. కాయకష్టం చేస్తూ జీవనం సాగించే ఆ

    రాజస్థాన్ పంచాయితీ ఎన్నికల బరిలో పాకిస్థాన్ మహిళలు

    January 17, 2020 / 03:39 AM IST

    పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన పాక్ వాసులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రంలోని నాట్వారా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో పాక్ నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చిన నీతా సోధా నాట్వా�

    రాజధానిలో ఆందోళనలు : రాత్రి అయినా మహిళలను విడిచిపెట్టని పోలీసులు

    January 10, 2020 / 02:54 PM IST

    ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అరెస్టు చేసిన మహిళలను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం కలకలం రేపుతోంది. చీకటి పడినా..�

10TV Telugu News