Home » Women
సూరత్ మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన మహిళా ట్రైనీలను వైద్య పరీక్షల పేరుతో గ్రూపుగా నగ్నంగా నిలబెట్టి ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు. ఎస్ఎమ్సీ ఎంప్లాయీస్ యూనియన్ అవివాహితులను కూడా ప్రెగ్నెన్సీ టెస్టు పేరుతో వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్న
గృహహింసకు గురైన మహిళల్లో ఎక్కువగా గుండె జబ్బులు, మధుమేహం.. రెండింటిలో ఏదైనా కారణంతో వారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది. UKలో గృహహింసను ఎదుర్కొన్న మహిళల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం 31 శాతం ఎక్కువగా ఉందని, టైప్-2 డ�
ఆడవారు ఒంటరిగా కనిపిస్తే..చాలు..రెచ్చిపోతున్నారు కామాంధులు. చూపులు, చేష్టలతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎన్ని చట్టాలు వస్తున్నా..వీరు మాత్రం మారడం లేదు. ఎక్కడో ఒక చోట..మహిళలపై దారుణాలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ కండక్టర్ చేసిన న�
ఆర్మీలో మహిళా అధికారుల విషయంలో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. వీరికి శాశ్వత కమిషన్ హోదా మంజూరు చేయాలని సూచించింది. వారి శారీరక లక్షణాలకు..హక్కులతో సంబంధం లేదు..మనస్తత్వం మారాలి…నిబంధనలు పురుషుల మాదిరిగానే ఉండాలి..అసమాన
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) తర్వాత ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ శుక్రవారం (ఫిబ్రవరి 14, 2020) విడుదల �
మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ తీసుకురావడంతో ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
పెళ్లి అనేది జీవితంలో అందరికీ ఒక తీపి జ్ఞాపకం. అందుకే పెళ్ళిళ్లను ఘనంగా నిర్వహిస్తుంటారు. ముంబైతోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పెళ్లి కోసం లోను తీసుకుని వారి సంఖ్య పెరుగుతోంది.
ఆమెది ప్రేమ వివాహం. కానీ కుటుంబకలహాలతో భర్తకు దూరంగా ఉండేది. కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగించేది. కాయకష్టం చేస్తూ జీవనం సాగించే ఆ
పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన పాక్ వాసులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రంలోని నాట్వారా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో పాక్ నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చిన నీతా సోధా నాట్వా�
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అరెస్టు చేసిన మహిళలను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం కలకలం రేపుతోంది. చీకటి పడినా..�