Women

    రాజధానికి పొలాలిచ్చి రోడ్డుమీద కూర్చునే ఖర్మ మాకేంటి 

    December 19, 2019 / 05:51 AM IST

    రాజధాని అమరావతిపై సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు..మహిళలు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ లో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ..రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని �

    జగనన్నా..నీకు పాలాభిషేకం చేస్తే..మా నోట్లో మట్టికొడతావా

    December 19, 2019 / 05:30 AM IST

    మా బాధలు అర్థం చేసుకున్న నాయకుడొచ్చాడని నమ్మాము..నీకు పాలాభిషేకం చేస్తే..మా  నోట్లో మట్టి కొడతావా సీఎం జగన్ బాబూ అంటే వాపోతున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలు. మహిళల ఓట్లతో సీఎం అయి ఇప్పుడు వారిని ఆవేదనకు గురిచేయటం సరైందికాదంటున్నార�

    రోడ్డెక్కిన మహిళలు : జగనన్నా..ఆడబిడ్డల ఆక్రోశం అర్థం చేసుకోవా..

    December 19, 2019 / 04:53 AM IST

    జగనన్నా..రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆక్రోశాన్ని అర్థం చేసుకోవా? ఇదే నీ పాలన..ఇదేనా ఓట్లు వేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు నువ్వు ఇచ్చే ప్రతిఫలం అంటూ ఏపీ ఆడబిడ్డలు సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ అసెంబ్లీ �

    ఏపీకి వెనుకబడిన దేశం ఆదర్శమా? 

    December 18, 2019 / 06:36 AM IST

    ఏపీలో మూడు రాజధానులంటే సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఓ మహిళ మాట్లాడుతూ..ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు. కానీ సీఎం జగన్ వెనుకబడిన దేశాన్ని ఆదర్శంగా తీసుకుని సౌతాఫ్రికా లాగ�

    గుడిలో ఆత్మహత్య చేసుకుంటానని మహిళ హల్ చల్

    December 16, 2019 / 01:16 PM IST

    ఆస్తి వివాదం కేసులో పోలీసులు తనకు న్యాయం చేయటంలేదని ఆరోపిస్తూ ఒక మహిళ  గుడిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లోజరిగింది.  విజయనగర్ కాలనీ సమీపంలోని ప్రిన్స్ నగర్ కు చెందిన మహిళ పెట్రోల్ బాటిల్ తో స్ధానికంగా ఉన్న గుడిలోకి వెళ

    మహిళలే బెటర్…అప్పుడు అలా ఊహించుకునేవాడిని

    December 16, 2019 / 12:47 PM IST

    ఒక‌వేళ ఈ ప్రపంచంలోని ప్ర‌తి దేశాన్ని మ‌హిళే ఏలితే.. అప్పుడు జీవ‌న ప్ర‌మాణాలలో మరింత వృద్ధి ఉంటుందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. సింగ‌పూర్‌లో లీడర్ షిప్ పై జ‌రిగిన ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఒబామా…ఆడ‌వాళ్ల గురిం�

    మహిళలు శబరిమలకు వెళ్లొద్దు.. మనసులో చెడు భావన కలుగుతుంది

    December 15, 2019 / 02:53 AM IST

    ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్‌ మహిళలకు కీలక విజ్ఞప్తి చేశారు. మహిళలు శబరిమలకు వెళ్లొద్దని కోరారు. చెన్నైలో శనివారం(డిసెంబర్ 14,2019) మీడియాతో మాట్లాడిన

    డయల్ 100 : రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లే మహిళలకు పోలీస్ ఎస్కార్ట్‌

    December 10, 2019 / 10:26 AM IST

    రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళలకు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలని యూపీ పోలీసులు నిర్ణయించారు. మహిళలపై జరగుతున్న హంసలకు ఉత్తరప్రదేశ్‌ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీంతో యూపీ పోలీసులు  మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు రాత�

    మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మూడు వారాల్లో ఉరి పడాలి : సీఎం జగన్

    December 9, 2019 / 10:20 AM IST

    ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులకు కేవలం మూడు వారాల్లో ఉరి శిక్ష పడాలని, అలాంటి చట్టాలు రావాలన్నారు సీఎం జగన్. షాద్ నగర్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటనను ఉటంకిస్తూ..అత్యాచారాలకు..హత్యలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులకు మూడు వారాల్�

    దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం

    December 4, 2019 / 03:46 PM IST

    దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. మెట్రో రైల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్‌ స్ప్రే

10TV Telugu News