Home » Women
రోజురోజుకీ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టనున
మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఎన్నిప్రదర్శనలు జరుగుతున్నా ఇంకా ఎక్కడో ఒకచోట మగవాళ్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. వారం రోజుల క్రితం జరిగిన “దిశ” ఘటన పై దేశవ్యాప్తంగా నిరసనలు, చర్చలు జరుగుతూ ఉండగానే డిసెంబర్ 2, సో�
మొన్న అసిఫా,నిన్న వరంగల్ లో తొమ్మి నెలల పసిపాపపై,ఈ రోజు ప్రియాంకరెడ్డి ఇలా ఏదో ఒక చోట నుండి మనిషి రూపంలో ఉన్న కామాంధులు,మృగాలు కొందరు అణ్యం పుణ్యం తెలియని,నెలలు నిండని పసిపాపలను కూడా వదలకుండా తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. అసలు ఇలాంటి వాళ్లన�
దేశంలో మహిళలకు రోజురోజుకి రక్షణ కరువైపోతుందంటూ అను దూబే అనే ఓ టీనేజ్ యువతి పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టింది. నేను నా సొంత దేశంలో సేఫ్ గా ఉన్నానని ఫీల్ అవడం లేదు ఎంటుకూ అని ప్రశ్నిస్తూ ఓ ప్లకార్డ్ పట్టుకుని ఢిల్లీలోని పార్లమెంట్ బయట నిరసన కా�
అమ్మాయిలు..మహిళలు ఆత్మరక్షణ కోసం వారి హ్యాండ్ బ్యాగ్ లలో కారంపొడి,చిన్న చాకు, పెప్పర్ స్ప్రే, స్టన్ గన్ వంటివి పెట్టుకోవాలని హైదరాబాద్ డీసీపీ సుమతి సూచించారు. పనులపై రాత్రి సమయాలలో బైటకు వెళ్లినా ఉద్యోగరీత్యా వెళ్లినా..లేట్ అయినా..కుటుంబ సభ్�
ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్ నటుడు కే భాగ్యరాజా చిక్కుల్లో పడ్డారు. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రేప్ లు, లైంగిక దాడులకు
కేరళలోని కొల్లం జిల్లాలోని త్రికారువాకు చెందిన 105 ఏళ్ల భగీరథి అమ్మ మంగళవారం (నవంబర్ 19) నాలుగవ తరగతి పరీక్ష రాశారు. భగీరథీ బామ్మకు చదువంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడే ఆమెకు కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. దీంతో ఆమెకు ఇష్టమైన చదువును వదులుకోవాల్స�
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శనివారం(నవంబర్ 16,2019) ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. పోలీసులకే చుక్కలు చూపించింది. మద్యం మత్తులో వీరంగం సృష్టించింది.
ఉద్యోగం ఉందని చెప్పిన వ్యక్తి సాయం చేయక పోగా బలాత్కరించాడు. తీరా అతడి నుంచి కాపాడిన కామాంధులు కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ దారుణం నోయిడాలోజరిగింది. పోలీసులు తెలిపిన వివిరాల ప్రకారం నోయిడాకు చెందిన బాధిత యువతి (21) ఉద్యోగాల వేటలో ఉ
శబరిమలైలో ఏం జరగబోతోంది. మండలపూజకి మణికంఠుడు సిద్ధమవుతోన్న వేళ ఇదే ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.