Home » Women
మహిళా, శిశు సంక్షేమం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం (సెప్టెంబర్ 9, 2019) మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో అధికారుల�
ఢిల్లీ మహిళలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త అందించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
అమాయకులు.. నిరుపేదలే లక్ష్యంగా... పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపి సరోగసి పేరుతో మహిళలను ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఇష్టం లేకపోయినా బలవంతంగా అద్దెగర్భానికి అంగీకరించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
మహిళల పట్ల ఆకతాయిల వేధింపులు కొనసాగుతున్నాయి. నల్గొండలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. ఓ వివాహితను లైంగికంగా వేధించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాధిత మహిళ తన భర్తతో కలిసి ఆ యువకుడికి తగిన బుద్ది చెప్పింది. సదరు యువకుడిని చెట్టుకి కట్టేసి చితకబాదా�
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారంచేశారు. మంత్రి తానేటి వనిత పద్మతో ప్రమాణం చేయించారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణమండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పల�
మియాపూర్ పోలీసులు శుక్రవారం ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను అరెస్టు చేశారు. తమిళనాడులోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వెలగబెడుతున్న ప్రదీప్(మారు పేరు) మహిళల నగ్న ఫొటోలను సేకరించడం, ఆ తర్వాత వారితో వీడియో కాల్స్ మాట్లాడుతూ కోరిక తీర్చుకునేవాడు. మియాప�
డైమండ్ పార్కుకు వెళ్తే నిజంగానే డైమండ్ దొరికితే ఎలా ఉంటుందో తెలుసా. వినడానికి బాగున్నా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అమెరికాలోని డైమండ్స్ స్టేట్ పార్కులో ఓ సందర్శకురాలికి వజ్రం దొరికింది. మిరండా హొల్లింగ్ హెడ్ (27)తన కుటుంబంతో కలి�
అత్తింటివారు ఓ కోడలిని హింసించి.. వేధించారు. ఆపై బట్టలను చింపేశారు.దీంతో బాధిత మహిళ అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నగ్నంగానే నడిరోడ్డుపై నడుచుకుంటూ పోలీసు స్టేషన్ కు వెళ్లింది. ఈ అమానవీయ సంఘటన ఆదివారం(మే-12,2019) రాజస్థాన్ రా�
అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ చెప్పుకుని రూ.50,000 కోసం డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని ఓ మహిళ చావగొట్టింది.
అత్తామామల వేధింపులు భరించలేక ముంబై లోని మేనమామ ఇంట్లో సూసైడ్ చేసుకుంది.