Home » Women
భారతదేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు ఇప్పుడు భారతదేశపు ద్రోహపు రాజధానిగా మారిందని ఫ్రెంచ్కి చెందిన సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ గ్లీడన్ తెలిపింది. వివాహేతర సంబంధాలను కోరుకునేవారి సంఖ్య బెంగళూరులో రోజురోజుకి పెరిగిపోతున్నట్లు తమ అ�
లైంగిక వేధింపుల కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ కి సోమవారం(మే-6,2019) సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది.తనను గొగొయ్ లైంగికంగా వేధించారంటూ సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని జస్టిస్ ఏ�
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పులో దారుణం జరిగింది. ప్రేమోన్మాదంతో విచక్షణ మరిచిన ముగ్గురు యువకులు మహిత అనే యువతిని నడిరోడ్డుపై దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భీ
మిలటరీ పోలీస్ లో మొట్టమొదటిసారిగా మహిళలను సైనికులుగా నియామకాల కోసం ఇండియన్ ఆర్మీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.ఇవాళ(ఏప్రిల్-25,2019) నుంచి ఆన్ లైన్ ప్రాసెస్ మొదలు అయింది. ఆర్మీ చీఫ్ గా బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టినప్పడే ఈ ప్రాజెక్ట్
సాధారణంగా ఆస్తుల కోసం కొట్టుకుంటారు. లేదా.. డబ్బుల కోసం గొడవపడతారు.. కానీ అక్కడ ఓ కుక్క కోసం కొట్లాడారు. ఓ కుక్క రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. పరస్పరం ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించేలా…వివాదం సృష్టించింది. కుక్క తెచ్చిన తంటాతో
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విధానాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు సామాజికవేత్త దేవి. గతంలో ఫిర్యాదు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం మీడియాతో మాట్లా
శబరిమల ఆలయంలోకి మహిళల ఎంట్రీ అంశం తర్వాత మరో సంచలన కేసును విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పూణేకు చెందిన ముస్లీం దంపతులు ఆడువారిని మసీదుల్లోకి ఎటువంటి నిబంధనలు లేకుండా అనుమతించాలని వేసిన పిటీషన్ను సుప్రీం కోర్టు విచారణ జరిప
హైదరాబాద్లో మందుబాబులే కాదు మందు భామలూ రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగేసి రోడ్డెక్కుతున్నారు. మద్యం మత్తుల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ముగ్గురు యువతులు హల్ చల్ చేశారు. ఫుల్గా డ్ర
నా ఓటు ఏమైంది ? ఓటును ఎవరు తొలగించారు ? సాయంత్రంలోగా ఓటు హక్కు కల్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఓ మహిళ హెచ్చరించింది. పెట్రోల్ బాటిల్ బయటకు తీసి హల్ చల్ చేసింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా అంటూ బెదిరింపులకు దిగింది. కర్నూలు జిల్ల�
హైదరాబాద్ మెట్రో అధికారులు మహిళలకు సాధికారిత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.