Home » Women
భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కకావికలమైంది. అయినా దానికి బుద్ధి రాలేదు.
ఏపీ ఎస్ ఆర్టీసీకి చెందిన 74శాతం బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నా ఇంకా కొందరు పుకార్లను నమ్ముతున్నారని వాపోయారు.
జీరో ఫేర్ టికెట్ ను ఎలా జారీ చేయాలో ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు అధికారులు.
మరి ఇన్నాళ్లు అతడు ఎక్కడున్నాడు? ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాడు? అసలు ధర్మస్థల నుంచి ఎందుకు వెళ్లిపోయాడు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్వయం సహాయక సంఘాల్లో చేరి గ్రామీణ మహిళలు ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేసుకుంటున్నారు. పేదరికంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న
ఏపీలో అర్థవంతమైన మార్పుల దిశగా వీటిని వాడుకునేందుకు యోచన చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
మహిళలు చదువుకున్నా తప్పే. ఉద్యోగం చేసినా తప్పే. ఒంటరిగా ఇంటి బయటకు అడుగు పెట్టకూడదు. శరీరం ఏ మాత్రం కనిపించకుండా పూర్తిగా బుర్ఖా ధరించాలి.
రోబో శృంగారాన్ని ముప్పుగా చూడకూడదన్నారు. వాస్తవానికి అదొక వరంగా అభివర్ణించారు.
తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించి, సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.