Home » Women
మహిళల ఓట్లపై సీఎం బాబు నజర్ పెట్టారు. ఎన్నికల్లో భాగంగా వారిపై వరాల జల్లు కురిపిస్తూ అట్రాక్ట్ చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పసుపు – కుంకుమ పథకం ప్రకటించిన బాబు..దానికి సంబంధించిన నగదును బ్యాంకులో జమ చేసినట్లు చెప్పారు. ఏప�
తమిళనాడు : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా మహిళలు పోరాడుతునే ఉన్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఓ పార్టీ మహిళలకు 50 శాతం సీట్లు ఇచ్చి తాము మహిళలకు చట్టసభల్లో స్థానం కల్పిస్తామని నిరూపించింది. అదే నామ్ తమిళర్ కట్చి. గ�
తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలుంటే... అన్ని పార్టీల నుంచి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు.
ఫోటోలంటే పిచ్చి ఉన్నవారు ఫోజుల్ని ఎలా కాదనగలరు. అందమైన ప్రదేశానికి వెళ్లినా..ఏదైనా టూర్ కు వెళ్లినా ఫోటోలు..వీడియోలు తీసుకోవటం సర్వసాధారణమే.
రంగుల కేళీ హోలీ వేడుకలకు దేశం సిద్ధమైంది. వేడుకల్లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా పాల్గొనే సమయంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటే.. మహిళలపై రంగులు చల్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఒకరిపై ఒకరు
మరో అరుదైన గౌరాన్ని సంపాదించుకుంది ప్రియాంకా చోప్రా.గ్లోబల్ ఐకాన్ గా గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు యూఎస్ఏ టుడే ఉమెన్ ఇన్ ద
మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొని కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ఎం.జే అక్బర్ పై నెటిజన్లు మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చౌకీదార్ చోర్ హై ఆరోపణలను తిప్పికొట్టడంలో భాగంగా ప్రధాని మోడీ ఇటీవల మైన్ భీ చౌకీదార్ అన�
మైదుకూరు : అన్ని రంగాల్లో మహిళలకు గౌరవమైన స్థానం కల్పిస్తున్నామంటు పాలకుల ప్రగల్భాలు..నేతల డాంభికాలు..చట్టసభల్లో సైతం మహిళలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నామనీ.. చట్టసభల్లో సముచితస్ధ్థానం ఇస్తున్నామని నిత్యం రాజకీయ పార్టీల నాయకులు.. ప్రజాప్�
ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఢిల్లీలోని ద్వారకామోర్ మెట్రోస్టేషన్లో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. నోయిడావైపు వెళ్తున్న మెట్రో రైలు ద్వారకామోర్ స్టేషన్ ఫ్లాట్ఫాం దగ్గర నిలిచే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ రూ.2000నోటు ట్రాక్పై పడడంతో
బిజూ జనతా దళ్(బీజేడీ) అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసేవారిలో 33 శాతం సీట్లు మహిళలకే ఇస్తామని వెల్లడించారు. కేంద్రాపఢాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బృంద (ఎ�