Home » womens
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న దుస్థితి చూస్తుంటే మనస్సు ద్రవించుపోతోంది. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న మహిళల్ని ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొచ్చి కటిక నేలమీదనే పడుకోబెడుతున�
హైదరాబాద్ మహానగరంలో వరుసగా జరుగుతున్నసంఘటనలు చూస్తుంటే ఇక్కడ మహిళలకు రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై నుంచి కారు పడి ఓ మహిళ మృతి.. బంజారాహిల్స్లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొని ఐటీ మహిళా ఉద్యోగి దుర్మరణం.. శంషాబా
ఆపదలో ఉండే యువతులు..మహిళల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ ప్రత్యేక నంబర్ ను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో ఉండే మహిళలు డయల్-100, 9490617111 నంబర్కు ఫోన్ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. గురువారం (నవంబర్ 28)న వెటర్నరీ డాక్టర్ ప్రియాంక దారుణహత్య అనతరం డీ�
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిరుచులను, హెల్త్ టిప్స్ను పంచుకొనే కొణిదెల వారి కోడలు, అపోలో లైఫ్ సంస్థ అధినేత ఉపాసన మహిళలకు సంబంధించిన ఓ కీలక విషయంపై స్పందించారు. తన అభిప్రాయాలను..సూచనలను సూటిగా చెప్పారు. మహిళలు రుతుస్రావం విషయ
విశాఖలో ఓ డ్రైవర్ డాక్టర్ అవతారం ఎత్తాడు. డాక్టరు అంటూ యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. వారి ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ.. బ్లాక్ మెయిల్ చేసేవాడు.
హైదరాబాద్ ఫలక్ నుమా జైతుల్ మదీన కాలనీలో అర్ధరాత్రి నలుగురు మహిళలు హల్ చల్ చేశారు. వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు మత్తులో తూగుతూ బీభత్స సృష్టించారు. ఎదురుగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను దుర్భాషలాడుతూ ర
చిత్తూరు : ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలుపు ఖాయం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఆశీర్వదించారని, టీడీపీ గెలుపు పక్కా అని అయ్యన్న అన్నారు.
ఎస్పీ నాయకుడు అజంఖాన్ కుమారుడు అబ్దుల్లా తనను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జయప్రద స్పందించారు.తనకు నవ్వాలో లేక ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.తండ్రిలాగే కొడుకు అని ఆమె అన్నారు.అబ్దుల్లా ఇలా మాట్లాడతాడని తాను ఊహించలేదని ఆమె అన్నారు.అత�
సీఎం చంద్రబాబు.. మళ్లీ మీరే రావాలి.. మా భవిష్యత్ మీ బాధ్యత అంటూ నినదించారు మహిళలు. తూర్పుగోదావరి జిల్లా ఆచంటలో 300 మంది మహిళలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఆచంటలో జరిగిన ఈ బైక్ ర్యాలీలో కాకి�
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత