womens

    ఆపరేషన్లు చేయించుకున్న మహిళల దుస్థితి: చేతులతో మోసుకొచ్చి నేలమీద పడుకోబెడుతున్నారు

    December 1, 2019 / 04:03 AM IST

    మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న దుస్థితి చూస్తుంటే మనస్సు ద్రవించుపోతోంది. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న మహిళల్ని ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొచ్చి కటిక నేలమీదనే పడుకోబెడుతున�

    ఈ నగరానికేమైంది : శివారు హత్యలతో నగర ప్రజలు బెంబేలు

    November 30, 2019 / 04:09 AM IST

    హైదరాబాద్ మహానగరంలో వరుసగా జరుగుతున్నసంఘటనలు చూస్తుంటే  ఇక్కడ మహిళలకు రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కారు పడి ఓ మహిళ మృతి.. బంజారాహిల్స్‌లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొని ఐటీ మహిళా ఉద్యోగి దుర్మరణం.. శంషాబా

    మహిళల కోసమే : డయల్ 112 కాల్ చేయండి

    November 29, 2019 / 04:29 AM IST

    ఆపదలో ఉండే యువతులు..మహిళల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ ప్రత్యేక నంబర్ ను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో ఉండే మహిళలు డయల్‌-100, 9490617111 నంబర్‌కు ఫోన్‌ చేయాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారు. గురువారం (నవంబర్ 28)న వెటర్నరీ డాక్టర్ ప్రియాంక దారుణహత్య అనతరం డీ�

    మాట్లాడితేనే..సొల్యుషన్ దొరుకుతుంది : ఉపాసన

    November 21, 2019 / 10:28 AM IST

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిరుచులను, హెల్త్ టిప్స్‌ను పంచుకొనే కొణిదెల వారి కోడలు, అపోలో లైఫ్ సంస్థ అధినేత ఉపాసన  మహిళలకు సంబంధించిన ఓ  కీలక విషయంపై స్పందించారు. తన అభిప్రాయాలను..సూచనలను సూటిగా చెప్పారు.  మహిళలు రుతుస్రావం విషయ

    గెటప్ కుమార్ : 20మంది యువతుల్ని ట్రాప్ చేసి..

    November 16, 2019 / 08:09 AM IST

    విశాఖలో ఓ డ్రైవర్ డాక్టర్ అవతారం ఎత్తాడు. డాక్టరు అంటూ యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. వారి ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ.. బ్లాక్ మెయిల్ చేసేవాడు.

    వైట్నర్ సేవించి మత్తులో మహిళలు బీభత్సం : పోలీసులపై రాళ్ల దాడి

    May 5, 2019 / 07:01 AM IST

    హైదరాబాద్ ఫలక్ నుమా జైతుల్ మదీన కాలనీలో అర్ధరాత్రి నలుగురు మహిళలు హల్ చల్ చేశారు. వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు మత్తులో తూగుతూ బీభత్స సృష్టించారు. ఎదురుగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను దుర్భాషలాడుతూ ర

    మహిళలు ఆశీర్వదించారు : టీడీపీ విజయం ఖాయం

    April 24, 2019 / 07:43 AM IST

    చిత్తూరు : ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలుపు ఖాయం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఆశీర్వదించారని, టీడీపీ గెలుపు పక్కా అని అయ్యన్న అన్నారు.

    నవ్వాలా లేక ఏడ్వాలా! : అబ్దుల్లా కామెంట్స్ పై జయప్రద

    April 22, 2019 / 07:15 AM IST

    ఎస్పీ నాయకుడు అజంఖాన్ కుమారుడు అబ్దుల్లా తనను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జయప్రద స్పందించారు.తనకు నవ్వాలో లేక ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.తండ్రిలాగే కొడుకు అని ఆమె అన్నారు.అబ్దుల్లా ఇలా మాట్లాడతాడని తాను ఊహించలేదని ఆమె అన్నారు.అత�

    బాబు నువ్వే రావాలి : 300 మంది మహిళల బైక్ ర్యాలీ

    April 1, 2019 / 08:23 AM IST

    సీఎం చంద్రబాబు.. మళ్లీ మీరే రావాలి.. మా భవిష్యత్ మీ బాధ్యత అంటూ నినదించారు మహిళలు. తూర్పుగోదావరి జిల్లా ఆచంటలో 300 మంది మహిళలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఆచంటలో జరిగిన ఈ బైక్ ర్యాలీలో కాకి�

    అధికారంలోకి వస్తే : లక్షాధికారులను చేస్తా

    March 24, 2019 / 10:51 AM IST

    గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత

10TV Telugu News