Home » womens
టీకాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఆ ప్రచారం మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ దాని సారాంశం ఏంటంటే.. వ్యాక్సినేషన్ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలట. పీరియడ్స్కు 5 రోజుల ముందు, పీరియడ్స్ కు 5 రోజుల తర్వాత టీకా వేసుకో�
sc army process “Created By Males, For Males” : మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేసే ఆర్మీ ప్రక్రియపై దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు మేరకు రక్షణ శాఖ మహిళలకు ఆర్మీలో శాశ్వత కమిషన్ను ఏర్పాట�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సోమవారం(మార్చి-8,2021)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ కతాలో టీఎంసీ నిర్వహించిన ర్యాలీలో మమత పాల్గొన్నారు. నటీమణులు మరియు ప్రస్తుత టీఎంసీ అభ్యర్థు
Tokyo Olympics Sensation coomments on women : మహిళలపై టోక్యో ఒలింపిక్ క్రీడల కమిటీ చీఫ్.. జపాన్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపై విమర్శలు వెల్లువెత్తటంతో క్షమాపణ చెప్పారు. ఆడవాళ్లు అతిగా వాగుతుంటారు..వాళ్లను బోర్డు డైరోక్టర్లుగా పెడితే టైమ్ పాస్ చేస్తారు తప్ప ఎ
25 lakh people migrated from AP to Gulf countries : ఏపీ నుంచి కూడా లక్షలాది మంది గల్ఫ్ దేశాలకెళ్లారు. రాయలసీమ, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్లినవారంతా బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కోవిడ్ ముందు ఉపాధి కోల్పోయి రాష్ట్రానికి వచ్చేసిన వారిలో కొందరు ఇ�
Assam missing tribe womens protest : మహిళలు తలచుకుంటే సాధ్యంకానిదంటూ ఉండదు. తెగువ పట్టుదలలో వారికి వారే సాటి. ‘మహిళలు పాల్గొనని ఉద్యమాలు విజయాన్ని సాధించలేవు’అని ఓ మహానుభావుడు అన్నట్లుగా చరిత్రలో చూసుకుంటూ మహిళలు పాల్గొనని ఉద్యమం అంటూ ఏదీ లేదనే చెప్పాలి. భూమి క�
CPI leader Narayana serious allegations against Hero Nagarjuna : ప్రముఖ నటుడు నాగార్జున చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో కేసు వేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. బిగ్ బాస్ షో లో నాగార్జున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నారాయణ ఆరోపించారు. ముగ్గురు యువతుల ఫోటోలు పెట్టి ఎవరి�
ఏపీలో మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసేందుకు గడువు పెంచింది. మరో ఐదు రోజులు గడువు ఇచ్చింది. పెన్షన్ దారులకూ చేయూత పథకంలో సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించడంతో దరఖాస్తు గడువును పొడిగిస�
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) పట్టణాల సాధనలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సామాజిక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్న�
ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల అమల్లో దూసుకెళ్తున్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ