Home » WPL Auction 2023
డబ్ల్యూపీఎల్ వేలంలో ఇండియా మహిళా క్రికెటర్ల తరువాత ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా సాగింది. విదేశీ ఆటగాళ్ల విషయంలో ప్రాంచైజీలు ఎక్కువగా ఆసీస్ మహిళా ప్లేయర్లపైనే గురిపెట్టారు. ఆ తరువాత వేలంలో ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లను ప్రాంచైజీలు కొనుగోలు చే
Mallika Sagar: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో ప్లేయర్స్ తో సమానంగా వేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
మహిళల ప్రీమియర్ లీగ్ 2023 (WPL 2023) వేలం ప్రక్రియ సోమవారం జరిగింది. ఇండియా మహిళా ప్లేయర్లను అత్యధిక ధరలు చెల్లించి ప్రాచైంజీ యాజమాన్యాలు దక్కించుకున్నాయి. అందులో తెలుగు అమ్మాయిలుకూడా ఉన్నారు.
Smriti Mandhana: విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో తనకు అత్యధిక ధర పలకడం పట్ల స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. మహిళ క్రికెట్ లో ఇది సరికొత్త చరిత్ర అంటూ పొంగిపోయింది.
వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను (వారిలో 30 మంది విదేశీ క్రికెటర్లు) కొనుగోలు చేశారు. అందుకు మొత్తం రూ.59.50 కోట్లు ఖర్చు చేశారు.
ఇప్పటికే కొందరు ఆటగాళ్లకు బేస్ ప్రైస్ నిర్ణయించారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిర్ణయించారు. విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వాళ్లు ఎంపికయ్యే అవకాశం ఉంది. భారత ప్లేయర్లలో కొందరికి వేలంలో రూ.కోటి కంటే ఎ�