Wrongful Housing

    ఇళ్లు ఇవ్వలేదని ప్రభుత్వ అధికారిని చెప్పుతో కొట్టిన మహిళ

    October 4, 2019 / 06:36 AM IST

    మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ప్రభుత్వం కేటాయించే ఇళ్లను అక్రమంగా కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ప్రభుత్వ అధికారిని చెప్పుతో కొట్టింది మహిళ. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లను తప్పుగా కేటాయించారని ఆరోపిస్తూ ఒక మహిళ ప్�

10TV Telugu News