యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత తన ముగ్గురు కన్న పిల్లలను వదిలించుకుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మూడు రాష్ట్రాల సీఎంలు యాదాద్రి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తోపాటుఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, చేరుకున్నారు. రెండు చాపర్లలో నలు
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 16,202) సాయంత్రం 6.17 గంటలకు ఉత్సవాలు మొదలవ్వనున్నాయి.
Wedding Tragedy : చండూరు మండలం గట్టుప్పల్ గ్రామంలోని పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బరాత్ తీస్తున్న వారిపై కారు దూసుకెళ్లింది. వధువు, వరుడు కారు ప్రయాణిస్తున్న కారు..
యాదాద్రిలో భారీ వర్షానికి కుంగిన ఘాట్ రోడ్డు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభం కోసం.. ఈ నెల 20 నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి.
యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి అనుబంధ ధేవాలయం శ్రీ పర్వత వర్ధని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయ ఉద్ఘాటనకు ఈరోజు అంకురార్ఫణ జరగనుంది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం భవిష్యత్ లో అత్యద్భుత దివ్యక్షేత్రం గా పేరుగాంచనుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు.
యాదాద్రి భక్తుల కోసం మినీ బస్సులు