-
Home » yadadri bhongir district
yadadri bhongir district
Pailla Shekar Reddy: ఐటీ దాడుల తర్వాత తొలిసారి భువనగిరికి పైళ్ల శేఖర్ రెడ్డి.. ఘన స్వాగతం, భారీ ర్యాలీ.. ఆయన ఏమన్నారంటే?
June 18, 2023 / 03:10 PM ISTగత బుధవారం ఐటీ అధికారుల నుంచి ఫోన్ వచ్చిందని పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు.
Fake Maoists Arrested : మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్
November 6, 2021 / 03:35 PM ISTరాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Mother Hangs : తీవ్ర విషాదం.. ముగ్గురు కూతుళ్లకు ఉరేసిన తల్లి
July 8, 2021 / 09:21 AM ISTయాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రాంనగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లకు ఉరి వేసింది.
Lock-Up Death Case : మరియమ్మ లాకప్ డెత్, పోలీసుల తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
June 25, 2021 / 09:25 PM ISTఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన…
T.Congress MLA’s : ప్రగతి భవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు
June 25, 2021 / 06:01 PM ISTతెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ఒంటి కాలిపై నిలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాఠాత్తుగా సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు రావడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం…
CM KCR : జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్ రెడీ, అకస్మిక తనిఖీలు
June 19, 2021 / 02:19 PM ISTతెలంగాణ సీఎం కేసీఆర్.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం నుంచి ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డిలో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. 21న వరంగల్ జిల్లాలో…
హాజీపూర్ మర్డర్ కేసులు : బావి యజమాని శ్రీనివాస్ రెడ్డిని ఉరి తియ్యాలి
April 29, 2019 / 02:17 PM ISTయాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో మర్డర్ మిస్టరీలు కలకలం రేపుతున్నాయి. ఒకే బావిలో రెండు మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. 10వ తరగతి విద్యార్థిని శ్రావణిని అతి కిరాతకంగా…
ఏం జరుగుతోంది : శ్రావణి దొరికిన బావిలోనే.. మరో బాలిక మృతదేహం
April 29, 2019 / 11:07 AM ISTయాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన…