Home » yadadri bhongir district
గత బుధవారం ఐటీ అధికారుల నుంచి ఫోన్ వచ్చిందని పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు.
రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రాంనగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లకు ఉరి వేసింది.
ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ�
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ఒంటి కాలిపై నిలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాఠాత్తుగా సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు రావడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..మొదటిసారి కాంగ్రెస్ న�
తెలంగాణ సీఎం కేసీఆర్.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం నుంచి ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డిలో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. 21న వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. ఇక 22న తన దత్తత గ్రామం వాసాలమర్�
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో మర్డర్ మిస్టరీలు కలకలం రేపుతున్నాయి. ఒకే బావిలో రెండు మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. 10వ తరగతి విద్యార్థిని శ్రావణిని అతి కిరాతకంగా చంపి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన బా
యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న�