Home » Yadadri Lakshmi Narasimha Swamy
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే విమాన గోపురం స్వర్ణతాపడం కోసం ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు
వలం కమర్షియల్ చిత్రాలతోనే కాదు భక్తిరస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యగల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. భక్తిరస చిత్రాలు తీయడంలో దర్శకేంద్రుడు తనకి తానే సాటి..
తెలంగాణలోని ప్రవిత్ర పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఒకటి.. లక్ష్మినరసింహస్వామి కొలువై ఉన్న ఈ క్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఖజానాకు రూ. 4,13,283 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత వెల్లడించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజలు నిర్వహించారు.