Home » yadagirigutta temple
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయంలో బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు.
యాదగిరిగుట్ట ఆలయంలో ఓ బాలుడికి ప్రమాదం తప్పింది. స్వామివారి దర్శనంకోసం శీఘ్ర దర్శనం క్యూలైన్లో ఉన్న సమయంలో
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడం ..
Yadagirigutta : పార్కింగ్ ప్లేస్ వర్షపు నీరుతో నిండిపోయింది. ఓ చిన్న సైజు చెరువును తలపించింది.
ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గీతారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు యాదగిరిగుట్ట నర్సన్నకు చెడ్డపేరు తీసుకొస్తోంది. తాజాగా కొండపై పార్కింగ్ ఫీజుల దోపిడీకి తెరతీశారు ఈవో గీతారెడ్డి.
ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్లు, ప్రసాద విక్రయ శాలలు కిక్కిరిసిపోయాయి. కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్ద కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తుల సందడి కన్పించింది...ఓ వైపు భక్తులు పోటెత్తడం.. అదే సమయంలో ఆటో డ్రైవర్ల ఆందోళనతో మరోసారి యాదగిరిగుట్ట ప�
గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు దర్శించుకున్నారని.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
గర్భగుడికి అభిముఖంగా ఉన్న ధ్వజస్తంభం, బలిపీఠాలకు బంగారు తొడుగుల పనులు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం గర్భగుడి ముఖద్వారం పక్కన ఉన్న రాతి గోడలకు ఆధ్యాత్మిక సొబగులు దిద్దే పనులు...
పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి...శనివారం స్వామి వారికి నిత్య కైంకర్యాల అనంతరం ధ్వజారోహణం అత్యంత వైభవంగా...