-
Home » yamunotri
yamunotri
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్రలో భక్తుల ఇక్కట్లు!
Char Dham Yatra : ఎత్తైన శిఖరాలలో మంచు కురుస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు భారీ వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈరోజు బద్రీనాథ్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.
Chardham yatra 2023 : నేటి నుంచి తెరుచుకోనున్న చార్ధామ్ ఆలయాలు.. శివయ్య నామస్మరణలో మారుమోగిపోనున్న హిమగిరులు
అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనవి ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. వీటి సందర్శనే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా ఈ యాత్ర చేయాలనుకుని తపన పడతారు భారతీయులు. భారతీయులే కాకుండా వి�
Chardham yatra 2023 : చార్ధామ్ యాత్రకు సర్వం సిద్ధం
Chardham yatra 2023 : చార్ధామ్ యాత్రకు సర్వం సిద్ధం
famous Temples : ఆ దేవాలయాలను దర్శంచుకోవటం అంత సులభం కాదు..
దేవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్ మాత్రమే కాదు...దర్శించుకోవడానికి కష్టతరమైన ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. అక్కడ కొలువై ఉన్న భగవంతుడి దర్శనం అంత సులభతరమేమీ కాదు. ఆ దేవుళ్ల దర్శనభాగ్యం దొరకాలంటే.. భక్తి ఒక్కటి మాత్రమే ఉంటే
CharDham Yatra: ఛార్ధామ్ యాత్ర పూర్తి చేసిన 19 లక్షల మంది
కోవిడ్ కారణంగా రెండేళ్లుగా సాగని యాత్ర ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. గత నెల 3న ఛార్ధామ్ యాత్ర మొదలైంది. యాత్ర సందర్భంగా 91 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలను కలిపి ఛార్ధ
Char Dham Yatra: ఒక్క నెలలో 14 లక్షల మంది దర్శనం: చార్ ధామ్ యాత్రలో రికార్డు స్థాయిలో భక్తులు
కేవలం నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు.
Uttarakhand Temples Closed : శీతాకాలం ప్రారంభం..యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాలు మూసివేత
శీతాకాలం ప్రారంభం కావటంతో ఉత్తరాఖండ్లోని హిమాయాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మూసివేశారు.