-
Home » yanamala ramakrishnudu
yanamala ramakrishnudu
జైలుకెళ్లడం ఖాయం.. జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన యనమల రామకృష్ణుడు
షర్మిలకు ఇచ్చిన రూ. 200 కోట్లు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడివి అంటూ యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 10ఏళ్లలో రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా ...
ఇండియా కూటమిలో జగన్ చేరబోతున్నారన్న వార్తలపై యనమల ఆసక్తికర వ్యాఖ్యలు
. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్ కు ఢిల్లీ స్థాయిలో ..
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఫలించాయి: కేంద్ర బడ్జెట్పై టీడీపీ నేతల ప్రశంసలు
ఏపీ ఏం ఆశించిందో వాటిని బడ్జెట్లో కేంద్రం పొందుపర్చడం సంతోషదాయకమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
టీడీపీకి బిగ్ షాక్..! వైసీపీలోకి యనమల కృష్ణుడు..!
అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న యనమల కృష్ణుడు.. వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Chandrababu Arrest : ఏపీలో ఇకపై ఎవరూ పైసా కూడా పెట్టుబడి పెట్టరు, చంద్రబాబు అరెస్ట్తో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది-యనమల రామకృష్ణుడు
ఇప్పటికే ఏపీలో ఎవరూ పెట్టుబడులు పెట్టలేదు. ఇక, భవిష్యత్తులో ఎవరూ మనవైపు చూడరు. ఎవరూ పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోయేది ఎవరు? Yanamala Ramakrishnudu
Yanamala Ramakrishnudu : ఈ అరాచక ముఖ్యమంత్రి పోతే తప్ప రాష్ట్రం బాగుపడదు- యనమల రామకృష్ణుడు
Yanamala Ramakrishnudu : భవిష్యత్తులో పులివెందులలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం స్పష్టంగా కనబడుతోందన్నారు. వై నాట్ పులివెందుల అన్న యనమల..
Anam Ramanarayana Reddy : భవిష్యత్తులో స్ట్రీట్ వార్ జరిగే ప్రమాదం- జగన్ ప్రభుత్వానికి ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరిక
Anam Ramanarayana Reddy : పట్టపగలు ప్రతిపక్షనేతలపై దాడులు జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయన్నారు.
TDP Leader Yanamala Krishna: దివ్య నాకూ కూతురు లాంటిది.. ఆమె విజయంకోసం కృషిచేస్తా ..
నాకు, నా సోదరుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. అదే పార్టీలో కొనసాగుతాం. తనకు అసంతృప్తి అనే మాటే లేదు. దివ్య నాకూ కూతురు లాంటిది. ఆమె విజయంకోసం కృషి చేస్తాన�
AP Budget Ordinance : 3 నెలలకు రూ.90వేల కోట్లు.. కీలక ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదం
ఏపీ ప్రభుత్వం తెచ్చిన కీలక బడ్జెట్ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం(మార్చి 26,2021) ఉదయం బడ్జెట్ ఆర్డినెన్సును ఆన్లైన్లో మంత్రులు ఆమోదం తెలిపారు.
నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ మాది అని చెప్పుకునే టీడీపీకి ఏమైంది? అధికార పార్టీ తప్పులను నిలదీసే లీడరే లేడా
దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన పార్టీ అది. కొత్త తరం నేతలను రాజకీయాలకు పరిచయం చేసిన పార్టీగా పేరుంది. ఎందరో నేతలను ఆ పార్టీ తయారు చేసింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు నాయకులే కరువైపోతున్నారు.