Home » Yasangi crop
CM KCR: వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలంటూ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే రైతులు నిండా మోసపోతారని...పేద ప్రజలు, రైతుల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవటంలేదని వ్యవసాయశాఖమంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నాయకులు అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ వాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులను కోరారు.
telangana rythu bandhu : తెలంగాణలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ యాసంగిలో కూడా ఎకరాకు రెండో దఫా నిధుల కింద ఐదు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయ, బ్యాంకు అధికారులతో ఇ�