YCP

    ఏపీలో పూర్తైన ‘స్థానిక’ ఎన్నికలు…చివరి విడతలోనూ వైసీపీదే హవా

    February 22, 2021 / 06:49 AM IST

    panchayat elections completed in AP : ఏపీ పంచాయతీ తుది విడత ఎన్నికల్లోనూ వైసీపీనే సత్తా చాటింది. వెల్లడైన ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులే ఎక్కువ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. ఇంకా పలు పంచాయతీల్లో దాదాపు కౌంటింగ్ పూర్తయ్యింది. వచ్చిన ఫలితా�

    విశాఖలో టీడీపీ హవా.. కుప్పంలో వైసీపీ జోరు..!

    February 18, 2021 / 08:36 AM IST

    Visakhapatnam-Kuppam:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.43 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించగా.. మొత్తంగా చూస్తే మూడో విడతలో 2,639 సర్పంచ్‌ పదవులకు జరగిన పోలింగ్‌‌లో 7, 757 మంది

    ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్…అత్యధిక స్థానాల్లో దూసుకుపోతున్న వైసీపీ

    February 17, 2021 / 09:36 PM IST

    Panchayat election counting in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాలను బట్టి చూస్తే అధికార వైసీపీ పార్టీ దూసుకుపోతుంది. పోలింగ్‌ జరిగిన మేజారిటీ ప్రాంతాల్లో మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భద్రతను అధికారులు కట�

    మార్పు మొదలైంది, జనసేన బలంగా ఉంది

    February 16, 2021 / 06:45 PM IST

    pawan kalyan on panchayat election results: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందని పవన్ అన్నారు. గ్రామాల్లో జనసేన బలంగా ఉందని ఈ ఫలితాలు చెబుతున్నాయన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్ల�

    విశాఖకు స్టీల్‌ప్లాంట్‌ గుండె వంటిది.. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడింది : చంద్రబాబు

    February 16, 2021 / 05:37 PM IST

    Vishakha Steel plant : విశాఖకు స్టీల్‌ప్లాంట్‌ గుండె వంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. 32 మంది ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పడిందని తెలిపారు. తెలుగు వారంతా విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పోరాడారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాం

    ఆయన సర్పంచ్‌గా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

    February 15, 2021 / 08:41 AM IST

    minister kodali nani to leave politics: ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయాలను వేడెక్కించాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో లోకల్ వార్ మరింత రసవత్తరంగా మారింది. మరీ ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి కొడాలి నాని త�

    పంచాయితీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది

    February 14, 2021 / 05:00 PM IST

    పంచాయితీ ఎన్నికల ఫలితాలు వైసీపీ పతనానికి నాందియని అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పంచాయితీ ఎన్నికల సమయంలో ప్రజలు వీరోచితంగా పోరాడారని, ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు వచ�

    రెండోదశ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీదే హవా..

    February 14, 2021 / 12:51 PM IST

    second phase panchayat elections : ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార వైసీపీ హవా కొనసాగింది. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. అర్ధరాత్రి వరకూ రెండో విడత పోలింగ్‌కు సంబంధించిన కౌంటింగ్ కొనసాగగా.. వైసీపీ మద్దతు�

    ఈ రాష్ట్రం విడిచి వెళ్లిపోతా, మంత్రి కొడాలి నాని

    February 12, 2021 / 04:56 PM IST

    kodali nani challenge nara lokesh: ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని టీడీపీ నేత లోకేష్ కు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో సర్పంచ్ గా పోటీ చేసి నారా లోకేష్ గెలిచి చూపిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) మీడ

    పార్టీలకు అతీతంగా ఉక్కు ఉద్యమం

    February 12, 2021 / 09:54 AM IST

10TV Telugu News