Home » YCP
సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన బాధితులతో దురుసుగా ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఐదేళ్లు అధికారంలో ఉంది మీరే కదా? అప్పుడేం చేయకుండా ఇప్పుడు వినతి పత్రం ఇస్తారా? అంటూ తీవ్రస్థాయిలో సమ�
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ షర్మిలన�
pilli Subhash Chandra Bose addressing special status for AP : ఏపీ రాష్ట్ర విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని ప్రస్తుత ప్రధాని మోడీ పట్టించుకోకపోవడం శోచనీయమని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ అన్నారు. ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ చట్టసభ�
chandrababu on sharmila’s party:తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ మీదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్పం�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియగా.. 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ పూర్తయ్యింది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. క్యూలైన్లో �
who is behind ys sharmila new party: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయ్. ఇంతకీ వైఎస్ షర్�
konda raghava reddy on sharmila party: హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల కీలక సమావేశానికి తెలంగాణకు చెందిన సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి హాజరయ్యారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. ఏపీ �
sajjala ramakrishna reddy on sharmila party: వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు షర్మిల. ఇప్పుడీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీపై ఏపీ ప్రభ�
robbery in pedana ysrcp mla jogi ramesh house: వైసీపీ నేత, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగలు పడ్డారు. రూ.2 లక్షలు ఎత్తుకెళ్లారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. అర్ధరాత్రి 12 గం
ys sharmila interesting flexies at lotus pond: వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల హైదరాబాద్లోని లోటస్ పాండ్లోని తన నివాసంలో కాసేపట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ వైఎస్ఆర్ అభిమానుల కోలాహలం నెలకొంది. వైఎస్ఆర్ అభిమానులు, అనుచ