-
Home » Year
Year
Rajasthan man : ‘కుంభకర్ణుడి తాత’ ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే ఉంటాడు
ఎవరన్నా మొద్దు నిద్రపోతుంటే ఏంటీ నిద్ర కుంభకర్ణుడి బంధువులాగా అంటారు. రోజులో ఎక్కువ సమయం పడుకుంటేనే అలా అంటే ఇక రోజుల తరబడి నిద్రపోయేవారిని ఏమనాలి? అంటూ సాక్షాత్తూ కుంభకర్ణుడే అనాలేమో.అటువంటి కలియుగ కుంభకర్ణుడు నిజంగానే ఉన్నాడు రాజస్థా�
Tirumala Tirupati : భక్తులకు టీటీడీ షాక్, విగ్రహాలు అరుగుతున్నాయని…
abhishekam : భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి సేవలో తరించాలనే భక్తులకు చేదు వార్తను చెప్పింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కాపాడుకునేందుకు.. కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిత్యాభిషేకాలను రద్దు చేసింది. ఇకన�
ఒక వ్యక్తి ఏడాదికి 50కేజీల ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారట: అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆకలితో కోట్ల మంది మరణిస్తూ ఉన్నారు.. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్లో ఆహారంపై ప్రజలకు గౌరవం ఎక్కువ అని భావిస్తూ ఉంటాం.. కానీ లేటెస్ట్గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ఇచ్చిన రిపోర్ట్ చూస్త
23 ఏళ్ల యువకుడ్ని వివాహం చేసుకున్న 65 ఏళ్ల మహిళ
Abdullah of Pakistan : ప్రేమకు వయస్సు అడ్డు కానే కాదు.. అది ఎప్పుడు ఎక్కడ ఎవరిమీద ఎందుకు పుడుతుందో చెప్పలేం. పెళ్లి చేసుకొనే విషయంలో వయస్సు అడ్డు ఉండదని కొందరు నిరూపిస్తున్నారు. తక్కువ వయస్సున్న వారిని వివాహమాడుతున్నారు. ఎక్కువ వయస్సున్న పురుషులు చిన్న �
ఇంకా భయపెడుతోంది, కరోనా తొలి మరణానికి ఏడాది
first death in China : ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్త స్ట్రెయిన్ రూపంలో కలవరపెడుతోంది. వూహాన్లో వెలుగుచూసిన వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఏడాది �
ఢిల్లీలో మరో రైతు ఆత్మహత్య : ఇప్పటిదాక 60 మంది మృతి
another farmer commits suicide in delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 46వ రోజు కొనసాగుతున్నాయి. కేంద్రం తీరుకు నిరసనగా సింఘు సరిహద్దుల్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్కు చెందిన 40 ఏళ్ల రైతు అమరీందర్ సింగ్ సింఘు సరిహద్దుల్లో విషం తాగాడు. సోనిపట్ ఫిమ్స్ ఆ�
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై ఏడాదిగా అత్యాచారం
A young man rapes a young woman for a year : గుజరాత్ లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై ఓ యువకుడు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లోని కేడియాలో చోటు చేసుకుంది. స్థానిక యువకుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి చె�
అలర్ట్ : కొత్త సంవత్సరంలో తేదీతో జాగ్రత్త
త్వరలో రాబోయే కొత్త సంవత్సరం లో తేదీ వేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరం తేదీ కొన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. చెక్కులు, డాక్యుమెంట్లు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే పరిస్ధితి తారుమారయ్యే అ
ప్రపంచ జల దినోత్సవం: 2050 నాటికి బోడిగుండులే
నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ నీటితోనే కొనసాగుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ..జీవం జలంతోనే సాధ్యమవుతుంది.