-
Home » yellandu
yellandu
MLA Haripriya : మా నాయకులు, మంత్రి పువ్వాడను విమర్శిస్తే సహించం.. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యని హెచ్చరించిన ఎమ్మెల్యే హరిప్రియ
ఇసుక క్వారీలే లేని ఇల్లందు నియోజకవర్గంలో ఇసుక దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లా మొత్తం పదవితో తిరుగుతున్న వారు ఎవరో గ్రహించాలన్నారు.
Koram Kanakaiah : ఇల్లందు నియోజకవర్గంలో సర్వే అంటున్నారు.. ఎప్పుడు చేస్తారు?
ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా... మెడికల్ కాలేజీలో అధిక ఫీజులతో పేద విద్యార్థులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేస్తున్న పొంగిలేటిని ధృత రాష్ట్రుడిగా పోల్చడం సరికాదన్నారు.
Love Couple Suicide : అన్నా చెల్లెళ్ల ప్రేమ వివాహం-బంధువులు వివరించి చెప్పే సరికి ….!
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. ఇంక చాలు పెళ్లి చేసుకుందామనుకున్నారు. వీళ్లిద్దరూ వరసకు అన్నా చెల్లెళ్లు అవుతారని వారికీ తెలియదు.
TRS Mla: ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే హరిప్రియ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లేందుకు చెందిన భట్టు గణేశ్, స్రవంతి భార్యాభర్తలు, వీరికి ఏడేళ్ల బాబ కృషన్, ఐదేళ్ల పాప హరిప్రియ ఉన్నారు. క్యాన్సర్ బారినపడిన గణేష్ మూడేళ్ళక్రితం మృతి చెందారు
అతనంటే అందరికీ హఢల్ : అప్పుడు అదృశ్యం..ఇప్పుడు శవం
Shiva Murder Mystery : అతనో రౌడీషీటర్.. చిన్న విషయానికే రాద్దాంతం చేస్తాడు.. ఎదురు తిరిగిన వాళ్లను చితకబాదుతాడు. అతన్ని టచ్ చేయాలంటేనే వణికిపోయారు స్థానికులు. అటువంటి వ్యక్తి మూడేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇంతకీ అతనేమయ్యాడు? స్మశానంలో పోలీసులు బయటకు తెచ్చ
ఇల్లందు జేకే మైన్స్లో ఆచార్య సినిమా షూటింగ్..మంత్రి పువ్వాడను అనుమతి కోరిన డైరెక్టర్ కొరటాల
Acharya film shooting at JK Mines at yellandu : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా షూటింగ్ ఆచార్య కోసం దర్శకుడు కొరటాల శివ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను దర్శకుడు కొరటాల శివ కలిశారు. మార్చి 7 నుంచి 15 వరకు ఇల్లందులో ఆచార్య సి�
నిద్రపోతున్న భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య
వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు…ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారనుకున్నారందరూ…ఇంతలో ఏమైందో ఏమో ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. నిద్ర పోతున్నమొగుడిపై పెట్రోల్ పోసి నిప్పింటించి హతమార్చింది ఓ ఇల్లాలు. భద్రా�
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రాలలో ఉద్రిక్తత నెలకొంది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్పై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. కాంగ్రెస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియ నాయక్ ఇటీవలే టీఆర్ఎస్�
కాంగ్రెస్కు బానోతు హరిప్రియ గుడ్ బై
ఎన్నికల కూత కూసిందో లేదో..అప్పుడే తెలంగాణ కాంగ్రెస్కు మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ చెందిన నేతలు ఒక్కొక్కరుగా ‘చేయి’ ఇస్తున్నారు. చేయి వద్దు..కారు ముద్దు అంటున్నారు. దీనితో అసెంబ్లీలో క్రమక్రమంగా బలం పడిపోతుండగా గులాబీ మెజార్టీ అధికమౌతూ వస్