Home » Young woman
విజయవాడలో దారుణం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యువకుడు ప్రేమ పేరుతో యువతిని ట్రాప్ చేసి చంపేశాడు.
రోడ్డుపై ఒంటరిగా నిలబడుతుంది. అటుగా వచ్చే వాహనదారులను ఆపుతుంది. అర్జంట్ గా వెళ్లాలని లిఫ్ట్ అడుగుతుంది. అయ్యో పాపం.. అసలే అమ్మాయి. పైగా అత్యవసరం అంటోంది అని జాలి చూపారో ఇక అంతే.
కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ అమలులో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కొందరు పోలీసులు అతిగా ప్రవర్తించడం.. అనుమతి ఇచ్చిన రంగాల సిబ్బందిని కూడా ఇబ్బంది పెట్టడం, చేయిచేసుకోవడం వంటి అంశాలతో పలుమార్పు వివ�
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా, ఉరి వేస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. అమ్మాయిలకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన కాల్ సెంటర్ ఉద్యోగినులే వారి టార్గెట్. వారికి గాలం వేస్తారు. మాయ మాటలు చెబుతారు. వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా మలుచుకుంటారు. ఉపాధి కల్పిస్తామని ఆశ పెడతారు. వారి మాటలు నిజమని నమ్మారో ఇక అంత�
తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టంలేదని చెప్పినా ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు బరి తెగిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా�
కృష్ణా జిల్లాలో లైంగికంగా వేధిస్తున్నాడని యువకుడిపై ఓ యువతి తీవ్రంగా దాడి చేసింది. మచిలీపట్నంలో కృష్ణ అనే వ్యక్తిపై స్వప్న అనే మహిళ దాడికి పాల్పడింది
యువకుడి నగ్న వీడియోను స్ర్కీన్ రికార్డు చేసి మరో లేడీ బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతితో జీడిమెట్లకు చెందిన యువకుడు నగ్నంగా వీడియో కాల్స్ చేశాడు.
నడి రోడ్డుపై ఓ యువతి చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.