Home » Young woman
కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. కేవలం రూ.20 నోటు కోసం కక్కుర్తి పడ్డ ఓ యువతి అభం
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తోంది. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇంతవరకు వ్యాక్సిన్
వాడో దొంగ స్వామి. వయసు 48 ఏళ్లు. తన మాయ మాటలతో 18 ఏళ్ల అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక తన నిజ
మహిళలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మార్పు లేదు. లైంగిక
హైదరాబాద్ లో దిశ హత్యాచార ఘటన మరువక ముందే 19ఏళ్ల మహిళపై కర్నాల్ టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. టోల్ ప్లాజా దగ్గరున్న టాయ్ లెట్ కు వెళ్లిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన కీచకులు.. తమ మొబైల్ నెంబర్లు కూడా ఇచ్�
హైదరాబాద్ హయత్నగర్లో విషాదం చోటు చేసుకుంది. గుండెలను పిండేసే ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిలు తీసుకున్న నిర్ణయం అందరిని కంటతడి పెట్టిస్తోంది. అయ్యో పాపం..
ఆ యువతి డిగ్రీ పూర్తి చేసింది. మిషన్ కుట్టుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది. ఆ యువతిపై కీచకుల కన్ను పడింది. ఒకడేమో ప్రేమించాలంటూ వాయిస్ మెసేజ్లు.. మరొకడేమో పెళ్లి చేసుకోవాలంటూ ఫోన్స్. ఇద్దరి నుంచి నిత్యం వేధింపులు. ఇష్టం లేదని చెప్పినా వినలేదు. త�
తమిళనాడులో దారుణం జరిగింది. బాయ్ఫ్రెండ్ను చితకబాది, కత్తితో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వరంగల్ యువతి హత్యకు ప్రధాన కారణమేంటో పోలీసులు తేల్చారు. ప్రియురాలు తనకు దక్కకుండా పోతోందన్న కారణంతోనే హతమార్చినట్లు వెల్లడించారు.
వరంగల్ ప్రేమోన్మాది దాడి ఘటనలో కొత్తకోణాలు బయటకొస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్య జరిగినట్లు అనుమానించగా ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆరు నెలల ముందే ఇందుకు కుట్ర పన్నినట్లు పోల