Home » Young woman
boyfriend’s relatives attacked on a young woman : నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేస్తున్న యువతిపై.. ప్రియుడు అతడి కుటుంబసభ్యులు దాడి చేశారు. ఇంటి బయట ఉన్న యువతిని అందరూ కలిసి చితకబాదారు. దీంతో �
young man killed young woman : విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. (అక్టోబర్ 31, 2020) శనివారం శ్రీనగర్ సుందరయ్యనగర్ కాలనీలో ప్రేమోన్మాది అఖిల్ వరలక్ష్మీ అనే యువతిపై కత్తితో దాడి చేశాడు. కత్తితో వరలక్ష్మీ మెడ కోయడంతో ఆమె తీవ్రంగా గా�
Coimbatore man murdered by young woman : భర్తను కోల్పోయి కూతురితో కలిసి జీవిస్తున్న మహిళ కుటుంబాన్ని ఫోన్లో వేధిస్తున్న వ్యక్తిని.. తల్లీ కూతుళ్లు హతమార్చిన ఘటన తమిళనాడులో జరిగింది. సుజాత అనే మహిళ భర్త కొ్నేళ్ల క్రితం మరణించాడు. ఆమె తన కుమార్తె శ్రేయ(23)తో కలసి కోయంబత
Crime News: అల్లరి చేస్తున్న పిల్లవాడ్ని మందలించాల్సింది పోయి…. ఓ యువతి సైకోలా మారి, దారుణంగా హతమార్చింది. చాకుతో శరీర భాగాలను కోసి పేగులను మెడలో వేసుకుని రక్తం తాగటం చూసిన గ్రామస్తులు హడలిపోయారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్�
టీవీలో ప్రకటనలలో నటించటానికి కొత్త వ్యక్తులను పరిచయం చేస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారం చేసారు. టీవీల్లో కనపడాలనే తపనతో మహిళలు ఇలాంటి మోసగాళ్ల చేతిలో మోస పోతూనే ఉన్నారు. పంజాబ్ లోని మొహలీ కు చెందిన ఒక మహిళకు సినిమాల్లోన�
పోలీసుల చొరవతో వ్యభిచార కూపం నుంచి యువతికి విముక్తి లభించింది. తల్లిదండ్రులను కోల్పోయిన యువతిని హాస్టల్ లో ఉంచి చదివిస్తామని మాయమాటలు చెప్పి సిరిసిల్లలో వ్యభిచార నిర్వహకులకు అమ్మేశారు దుండుగులు. అమ్మాయి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెంది�
గుంటూరు జిల్లాలో మరో ఎన్ ఆర్ఐ దారుణం వెలుగు చూసింది. తాను గేనని కట్నం డబ్బులతో పరారయ్యాడు ఓ మోసగాడు. పైగా అమ్మాయి ఇష్టం లేదంటూ పెళ్లైన నెల రోజులకే అమెరికాకు చెక్కేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అమెరికాలో పని
గుంటూరును న్యూడ్ వీడియోల వ్యవహారాలు వెంటాడుతున్నాయి. ఓ యువతి ఫోటోకి మార్పింగ్ చేసి బెదిరింపులకు దిగిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రఘుబాబు అనే యువకుడు ఓ యువతికి ఇన్ స్టా గ్రామ్
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భక్తవత్సల నగర్ లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని రమ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ముగ్గురు యువకులతో వాట్సాప్ చాట్ చేసిన ఆ యువతి సూసైడ్ చేసుకుంటున్న ఫోటోలను వారికి పంపించింది. ఆ తర్వాత సెల్�
కడప జిల్లాలో ఓ యువతి ప్రేమ పెళ్లి ఆమె తండ్రి ప్రాణాలు తీసింది. ఎర్రగుంట్ల శాంతినగర్ కు చెందిన హేమలత అనే యువతి గత నెల 25న కులాంతర వివాహం చేసుకుంది. ఇందుకు హేమలత తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో హేమలత పోలీసులను ఆశ్రయించింది. తండ్రి ప్రభాకర్ నుంచి