YS

    వైఎస్ వివేకా హత్య : చనిపోయే స్థితిలో లెటర్ రాయడం సాధ్యమేనా

    March 16, 2019 / 01:17 AM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెరపైకి వచ్చిన లెటర్‌ ఇపుడు కీలకంగా మారింది. అసలు ఈ లేఖ ఎవరు రాశారు? చనిపోయే ముందు నిజంగానే ఆయన రాశారా? లేదంటే… ఎవరైనా రాసిపెట్టారా? అనుకున్నట్లుగానే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతోంది.

    టీడీపీ దొంగ ఓట్లు తొలగించండి : ఈసీకి జగన్ కంప్లయింట్

    February 4, 2019 / 07:10 AM IST

    ఢిల్లీ : టీడీపీ దిొంగ ఓట్లు తొలగించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఈసీకి కంప్లయిట్ చేశారు. దొంగతనంగా ఓట్లను చేర్పిస్తూ…తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని…అంతేగాకుండా పోలీసు ఉన్నతాధికారులు సైతం సర్కార్‌కి కొమ్�

10TV Telugu News