Home » YS
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెరపైకి వచ్చిన లెటర్ ఇపుడు కీలకంగా మారింది. అసలు ఈ లేఖ ఎవరు రాశారు? చనిపోయే ముందు నిజంగానే ఆయన రాశారా? లేదంటే… ఎవరైనా రాసిపెట్టారా? అనుకున్నట్లుగానే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతోంది.
ఢిల్లీ : టీడీపీ దిొంగ ఓట్లు తొలగించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఈసీకి కంప్లయిట్ చేశారు. దొంగతనంగా ఓట్లను చేర్పిస్తూ…తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని…అంతేగాకుండా పోలీసు ఉన్నతాధికారులు సైతం సర్కార్కి కొమ్�