Home » YS Sharmila comments
రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించారని విమర్శించారు. కోటి ఎకరాల మాగానికి సాగునీరని పనికి రాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్ల రూపాయలు కాజేసిన దోపిడీదారులు అన్నారు.