Home » YS Viveka Murder Case
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో చక్కెదురైంది. అవినాశ్ రెడ్డి వేసిన పిటీషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ..ఈ కేసులో సీబీఐ చేసే విచారణకు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ-2 సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన సీబీఐ కౌంటర్ లో సంచలన విషయాలు వ�
అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు 4 గంటలకు పైగా విచారించారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పినట్లు విచారణ అనంతరం అవినాశ్ రెడ్డి వెల్లడించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో తన విచారణ పారదర్శకంగా ఉండాలని అవినాశ్ రెడ్డి సీబీఐకు రాసిన లేఖలో కోరారు. తనతో పాటు తన లాయర్ ను కూడా విచారణ సమయంలో అనుమతించాలన్న అవినాశ్ కోరారు. తన లాయర్ ను సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు అవినాశ్ రెడ్డి. కానీ అవినాశ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ కోర్టు ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులను సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
ఏపీలో పెను సంచలన కలిగించిన మాజీ ఎంపీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఫైళ్లు హైదరబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యాయి. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరబాద్ సీబీఐ కోర్టుకు ఫైల్స్ చేరాయ�
వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. సుప్రీం తీర్పుపై చంద్రబాబ
మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకొని కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ �
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడంపై మంగళవారం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు లేదా ఢిల్లీకి కేసు దర్యాప్తును బదిలీ చేసే అవకాశం ఉంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే అని, రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం విచారణ జరగనుంది.