Home » ys vivekananda reddy murder case
వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్ర వందకు వెయ్యి శాతం ఉంది కాబట్టే సీబీఐ ఆయన వైపుగా విచారణ కొనసాగిస్తోందని చెప్పారు. సీబీఐపై అన్యాయంగా, అక్రమంగా మాట్లాడుతున్నారని తెలిపారు.
KA Paul on YS Vivekananda Reddy Murder Case Probe: వివేకానందరెడ్డి హత్య కేసులో వివేకా కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు పాత్రపైనా దర్యాపు జరగాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటపడే రోజు దగ్గర పడిందన్నారు. సమాచారం ఉంటేనే ఎవరైనా విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణ సంవత్సరాలు పడితే సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఇవాళ హైదరాబాద్ లో విచారణకు రావాలని నిన్న సీబీఐ నోటీసులు ఇచ్చింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసును మరోసారి జరపాలని న్యాయస్థానం ఆదేశించిం�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి.
అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదన్నారు డీఎల్(DL Ravindra Reddy). జగన్ అనే వ్యక్తికి డబ్బుతో పనిలేదని.. ప్రజలకు సేవ చేస్తారని ఆశించామని..
వివేకా హత్య కేసులో ఈ ఏడాది జనవరి 31న పులివెందుల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. వివేకాను హత్య చేయడానికి 2019 ఫిబ్రవరి 10న ఎర్రగంగిరెడ్డి ఇంట్లో ప్రణాళిక రచించారని..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సీబీఐ విచారణ చేపట్టింది.