Home » YSR Asara scheme
చంద్రబాబుకు బీజేపీతో సహా ఇతర పార్టీల్లో బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
వైఎస్ జగన్ ఈసారి అందుకు భిన్నంగా ప్రసంగించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. జగన్ స్పీచ్ చూసి వైసీపీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల స్వాలంభన సాధికారత లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా రూ. 2,25,330.76 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేయడం జర�
పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో..
స్వయం సహాయక సంఘాల మహిళల (డ్వాక్రా మహిళలు) ఖాతాల్లో ఆసరా పథకం రెండో విడత నిధులు జమకానున్నాయి. అక్టోబర్ 7న డ్వాక్రా మహిళల అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు. సీఎం క్యాంపు ఆఫీసు నుంచి జగన్
నేనున్నా..మాట తప్పను, ఏ ప్రభుత్వమైనా ఇలా చేసిందా ? మహిళలకు మేలు చేసే కార్యక్రమం ఎప్పుడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తలపెట్టలేదన్నారు సీఎం జగన్. అందరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు, పొదుపు సంఘాలకు గత ఎన్నికల వరకు ఎంతమేర రుణాలు వుంటాయో..దాన
Andhra Pradesh CM : కష్టకాలంలోనైనా సరే..సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ..దూసుకపోతున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ..లబ్దిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నారు. తాజాగా..వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ