Home » YSR Jagananna Chedodu Scheme
జగనన్న చేదోడు పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో ఫిబ్రవరి 8న రూ.10వేలు జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అర్హులుగా ఉండి ఈ పథకం డబ్బులు అందని వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఈ పథకం కింద రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. రెండో విడతలో 2.85 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. వారి ఖాతాల్లోకి రూ.285 కోట్లు..