Home » ysr netanna nestham
AP Government : 26న సున్నా వడ్డీ కింద డ్వాక్రా మహిళలకు, విదేశీ విద్యాదీవెన కింద లబ్దిదారులకు ఈ నెల 28న డబ్బులు జమ.
వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యత కల్పిస్తూ.. సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కృష్ణా జిల్లా పెడన వద్ద వైఎస్ఆర్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధులను జగన్ కంప్�
చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం "వైఎస్ఆర్ నేతన్న నేస్తం" పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఈ పథకం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.190.08 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. మంగళవారం సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం �