-
Home » YSR Rythu Bharosa
YSR Rythu Bharosa
వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయం
February 28, 2024 / 02:31 PM ISTరైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ప్రతి అడుగులోనూ రైతన్నకు తోడుగా ఉన్నాం: సీఎం జగన్
February 28, 2024 / 11:49 AM ISTఅన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నామని, తమది రైతుపక్షపాత ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
February 25, 2024 / 03:02 PM ISTరాష్ట్రంలోని రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
CM Jagan : దోచుకో, పంచుకో, తినుకో వ్యవహారం చంద్రబాబుది-సీఎం జగన్ ఫైర్
October 17, 2022 / 07:47 PM ISTచంద్రబాబు హయాంలో దత్తపుత్రుడితో కలిసి ఆ నలుగురు దోచుకో.. పంచుకో.. తినుకో విధానం అమలు చేస్తే.. ఇప్పుడు ఎక్కడా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుని ఖాతాలో నగదు జమ అవుతోందన్నారు. చంద్రబాబు పాలనలో…
YSR Rythu Bharosa : చెక్ చేసుకోండి.. 50లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల కోట్లు జమ
October 17, 2022 / 05:55 PM ISTవైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం జగన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.2,096.04 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది…
YSR Rythu Bharosa: నేడు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు.. ఆళ్లగడ్డలో బటన్ నొక్కి విడుదల చేయనున్న సీఎం జగన్
October 17, 2022 / 09:17 AM ISTఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం నిధులు నేడు అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. సోమవారం ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభ వేదికద్వారా సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి…
YSR Rythu Bharosa Funds : రైతులకు సీఎం జగన్ గుడ్న్యూస్.. 15న ఖాతాల్లోకి డబ్బులు
May 6, 2022 / 04:27 PM ISTఏపీలో రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను ఈ నెల..(YSR Rythu Bharosa Funds)
YSR Rythu Bharosa : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి
January 3, 2022 / 05:43 PM ISTఅర్హులైన రైతులకు రూ.2వేల చొప్పున అకౌంట్లలో వేసింది ప్రభుత్వం. కాగా, అకౌంట్ లో డబ్బులు పడ్డాయో? లేదో? తెలుసుకోవడం ఎలా?
YSR Rythu Bharosa : ఏపీ రైతులకు గుడ్న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు
January 3, 2022 / 04:27 PM ISTమూడో విడత సొమ్ము రూ.1,036 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. 50లక్షల 58వేల 489 మంది అన్నదాతలకు రైతు భరోసాతో లబ్ది…
YS Jagan : వైఎస్సార్ బీమాలో పలు మార్పులు..సహజ మరణానికి రూ. లక్ష, ప్రమాదంలో చనిపోతే రూ. 5లక్షలు
June 9, 2021 / 04:14 PM ISTవైఎస్సార్ బీమాపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18 - 50 ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష…