Home » YSR Rythu Bharosa-PM Kisan
అర్హులైన రైతులకు రూ.2వేల చొప్పున అకౌంట్లలో వేసింది ప్రభుత్వం. కాగా, అకౌంట్ లో డబ్బులు పడ్డాయో? లేదో? తెలుసుకోవడం ఎలా?
మూడో విడత సొమ్ము రూ.1,036 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. 50లక్షల 58వేల 489 మంది అన్నదాతలకు రైతు భరోసాతో లబ్ది పొందారు.